ఆంధ్రప్రదేశ్

రైతు సంక్షేమమే లక్ష్యం.. హార్టికల్చర్ రంగంలో ఏపీకి కొత్త దిశ

 సీఎం చంద్ర‌బాబు విజనరీ పాలనతో వ్యవసాయ రంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తున్న ఏపీ. వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న శాఖల మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం.     ...
ఆంధ్రప్రదేశ్

ఖరీఫ్ కు వ్యవసాయ శాఖ పూర్తి సన్నద్ధత

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా సమగ్ర కార్యాచరణ యూరియా సరఫరా, నిల్వలపై కఠిన పర్యవేక్షణ రైతులకు ప్రత్యేక యూరియా కార్డుల విధానం సుస్థిర వ్యవసాయం వైపు ప్రభుత్వం దృష్టి వ్యవసాయ శాఖ మంత్రి ...
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన రైతుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది- మంత్రి అచ్చెన్నాయుడు

          రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ...
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా

       అర్హులైన ప్రతిఒక్క మత్స్యకారుడికి కూడా అన్యాయం జరగకుండా పూర్తి పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. సముద్ర జీవ సంపదను పరిరక్షించేందుకు ప్రతి ...
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

 మత్స్యరంగానికి నూతన దిశ, మత్స్యకారులకు విస్తృత ప్రయోజనాలు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి  అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాల‌యం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ ...
ఆంధ్రప్రదేశ్

పశుసంవర్థక రంగానికి భారీ ఊరట – మంత్రి అచ్చెన్నాయుడు

పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపు. భవన అనుమతుల రుసుములో సడలింపు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి.                   ...
ఆంధ్రప్రదేశ్

రైతన్న వద్దకే ప్రభుత్వం.. లాభసాటి వ్యవసాయమే లక్ష్యం

 పంటల వైవిధ్యీకరణతో రైతుల‌ ఆదాయం పెంపు. టెక్నాలజీతో వ్యవసాయంలో కొత్త మార్పులకు శ్రీకారం. అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలి. ఖరీఫ్‌ను మే 15 నుంచే ప్రారంభించాలని ...
ఆంధ్రప్రదేశ్

పశుపోషకులకు తక్కువ ధరల్లో జనరిక్ పశు ఔషధాలు

            రాష్ట్రంలోని పశుపోషకులకు నాణ్యమైన జనరిక్ పశు ఔషధాలను త‌క్కువ‌ ధరలకు అందుబాటులో ఉంచి పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ...
అంతర్జాతీయం

అమెరికా టారిఫ్ తగ్గింపు ఆక్వా రంగానికి శుభవార్త

 25% శాతం నుంచి 18% శాతానికి తగ్గించడాన్ని స్వాగతించిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. టారిఫ్ తగ్గింపుతో రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులు, ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం. ఫ్రోజెన్ ...
ఆంధ్రప్రదేశ్

మామిడి కోకోతో పాటు అన్ని పంటల ధరలపై ముందస్తు అంచనాలు – మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, సీనియర్ ఆఫీసర్లు ఎం. వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏపీఎంఐపి సీబీ ...

Posts navigation