ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా

       అర్హులైన ప్రతిఒక్క మత్స్యకారుడికి కూడా అన్యాయం జరగకుండా పూర్తి పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. సముద్ర జీవ సంపదను పరిరక్షించేందుకు ప్రతి ...
అంతర్జాతీయం

అమెరికా టారిఫ్ తగ్గింపు ఆక్వా రంగానికి శుభవార్త

 25% శాతం నుంచి 18% శాతానికి తగ్గించడాన్ని స్వాగతించిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. టారిఫ్ తగ్గింపుతో రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులు, ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం. ఫ్రోజెన్ ...
ఆంధ్రప్రదేశ్

రొయ్యల పెంపకంలో చెరువుల  తయారీ, పిల్లల ఎంపికలో  జాగ్రత్తలు

ఆంధ్రప్రదేశ్ లో సుమారు రెండు లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు అనేది చేపట్టడం జరుగుతుంది అందులో 1.5 లక్షల హెక్టార్లు మంచినీటి చేపల పెంపకం మిగిలిన 50 వేల హెక్టార్లలో ఉన్న ...
ఆంధ్రప్రదేశ్

ఆక్వా కల్చర్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం రైతుల ఆదాయం పెంపే లక్ష్యం- అచ్చెన్నాయుడు

           ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్వా రంగం కీలకమైన ఆధారంగా మారిందని, ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని రాష్ట్ర ...
ఆంధ్రప్రదేశ్

సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపోందించడంలో మత్స్య ఉత్పత్తుల ప్రాముఖ్యత

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రకారం సంవత్సరానికి ఒక మనిషి తీసుకోవాల్సిన ఆహారం 18 కేజీలు, కానీ మన రాష్ట్రంలో 8.07 కేజీలు మాత్రమే తీసుకుంటున్నారు. మన భారతదేశంలో వార్షిక తలసరి ...
తెలంగాణ

వర్షాకాలంలో చేపల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    వ్యవసాయరంగంలో చేపల సాగు అత్యంత విలువైన విభాగం. మన దేశంలో చాలామంది మత్స్యరైతులు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపల సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు.  అయితే వర్షాకాలంలో ...
ఆంధ్రప్రదేశ్

కనిపించని ప్రమాదం: మారుతూ ఉండే నీటి నాణ్యత చేపల సాగులో వ్యాధులకు మార్గాలు

చేపల మరియు రొయ్యల సాగు రంగంలో వాటి  ఆరోగ్యాన్ని కాపాడటం చాలా సున్నితమైన,  సమతుల్యత తో చేపట్టవలసిన అంశం. చేపల పెంపకంలో ఉత్తమ ఫలితాల కోసం అత్యంత కీలకమైన అంశాలలో నీటి ...
తెలంగాణ

చేపల చెరువుల నుండి చేపలు పట్టే ముందు మరియు తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు.

అంతర్జాతీయ జాతీయ మరియు రాష్ట్ర చేపల మార్కెట్లలో ఆహారభద్రత మరియు నాణ్యత రోజు రోజుకు ప్రాముఖ్యత సంతరించు కుంటుంది. ప్రధానంగా చేపలు దిగుమతి చేసుకునే దేశాలు చేప ధర కంటే కూడా ...
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో చేపలు, రొయ్యల మార్కెటింగ్ సరళి  

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1.2 లక్షల ఎకరాల్లో చేపల పెంపకం కొనసాగుతోంది. అంతేగాకుండా 41 శాతం దేశ చేపల ఉత్పత్తిలో ప్రతిభ కనబరుస్తుంది. దీనివల్ల రూ.195000 కోట్ల విదేశీ మారకద్రవ్యం కూడా ...
ఆంధ్రప్రదేశ్

ఆక్వా రైతులందరికీ విత్యుత్ రాయితీ

• ఆక్వా రైతులందరికీ విత్యుత్ రాయితీ – • తక్షణమే చేప పిల్లల పంపిణీకి చర్యలు – • మత్స్యకారుల ఇంధన రాయితీకి నిధుల మంజూరు – • తీర ప్రాంత ...

Posts navigation