తెలంగాణ

షెడ్యూల్ కుల రైతులకు– కూరగాయల సాగులో ఆధునిక పద్దతులు శిక్షణ కార్యక్రమలు

                  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన , విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, రాజేంద్రనగర్‌లోని కూరగాయల పరిశోధనా కేంద్రం ద్వారా, ...
ఆంధ్రప్రదేశ్

చరిత్ర నేర్పిన పాఠం.. కష్టకాలంలోనే ‘జాన్ డీర్’స్వర్ణయుగం..

పాతాళం నుంచి శిఖరానికి చేరిన ట్రాక్టర్ల ప్రస్థానం..! వ్యాపార సామ్రాజ్యాలు ఎప్పుడూ పూలబాటపైనే సాగవు. ఆర్థిక మాంద్యం కోరలు చాచి, ఉనికినే ప్రశ్నించే తరుణంలో.. ధైర్యంతో అడుగులేస్తేనే చరిత్ర సృష్టించవచ్చని ‘జాన్ ...
ఆంధ్రప్రదేశ్

ఇసుక నేలలో కాసుల పుచ్చ

పుచ్చకాయలో 92 శాతానికి పైగా నీటి శాతం ఉంటుంది, ఇది శరీరానికి తక్షణ శక్తిని మరియు హైడ్రేషన్‌ను అందిస్తుంది. వేసవిలో వచ్చే డీహైడ్రేషన్ సమస్యలను నివారిస్తుంది. ఇది విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు ...
తెలంగాణ

తెలంగాణ రైతాంగం గుండె చప్పుడు ఆయిల్ ఫామ్ సాగు 

నర్మేట్ట రైతు మహోత్సవం లో మంత్రి తుమ్మల కామెంట్స్. పూజ్యులు ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా నాటిన పామాయిల్ మొక్క నేడు తెలంగాణ రైతుల తలరాత మార్చబోతుంది. పార్టీలకు అతీతంగా పామాయిల్ ...
ఆంధ్రప్రదేశ్

ఆత్మ నిర్భర పప్పు ధాన్యాల ఉత్పత్తి భారతదేశానికి సాధ్యమయ్యేనా!

ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం -2026 సందర్భంగా ప్రత్యేక కథనం! ప్రపంచవ్యాప్తంగా మానవ పోషణకు చౌకగా దొరికే ప్రోటీన్లకు పప్పు ధాన్యాలు మూలాధారం.  అంతేకాకుండా అపరాల సాగు, సాగు వ్యర్ధాలు నేల ...
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ భూములలో సౌర ఫలకాలు (అగ్రివోల్టాయిక్స్ / సౌర వ్యవసాయం): ఆధునిక వ్యవసాయానికి నాంది

భారతదేశంలో 2030 లోపు 500 గిగావాట్ల సౌర శక్తి లేదా పునరుత్పాదక విద్యుత్ ను ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్న సందర్భంలో, విద్యుత్ ఉత్పత్తి మరియు భూమి కొరత ...
ఆంధ్రప్రదేశ్

మిరప కోతలు మరియు కోతల అనంతర పరిజ్ఞానం

మిరప నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది.కాయకోసినప్పుడు మిరపలో 75-80 శాతం తేమ ఉంటుంది. దీనిని 10-11 శాతం వచ్చే వరకు ఆరబెట్టాలి. తేమ కాయలలో ఎక్కువగా ఉంటే ...
తెలంగాణ

ప్రకృతి వ్యవసాయం లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలి

ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్. 61,125 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయ సాగుకు ప్రణాళిక. ఈ నెల 20 నుండి నర్మెట్ట లో రైతు మహోత్సవం ప్రారంభం.     ...
తెలంగాణ

ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల

రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 22న సిద్దిపేట ...
ఆంధ్రప్రదేశ్

వరి పంటలో కలుపు యాజమాన్యం

వరి పంటలో కలుపు యాజమాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కలుపు వలన వరి పంటలో పంటకు జరిగే నష్టం 90 శాతం వరకు ఉండవచ్చు. కలుపు యాజమాన్యానికి రెండు పద్ధతులు పాటించాలి. ...

Posts navigation