తెలంగాణ

పంట వ్యర్థాలు కాల్చొద్దు – రైతులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

            రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి పంట సాగు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. రాబోయే ...
తెలంగాణ

వ్యవసాయ వర్సిటీ విత్తన వారోత్సవాలు-2026 ప్రారంభించిన మంత్రి తుమ్మల

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధునిక టెక్నాలజీల ను అందించాలి- మంత్రి తుమ్మల. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి- మంత్రి తుమ్మల .       ...
తెలంగాణ

నేటి నుంచే అగ్రివర్సిటి నాణ్యమైన విత్తనాల విక్రయాలు మొదలు ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య

నేటి నుంచే అగ్రివర్సిటి నాణ్యమైన విత్తనాల విక్రయాలు మొదలు ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ పరిశోధనా కేంద్రాలు, రైతు విజ్ఞాన కేంద్రాలు మరియు ...
తెలంగాణ

టీజీ ఆగ్రోస్ మరియు టీజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం

వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీజీ ఆగ్రోస్ మరియు టీజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా 23 ...
ఆంధ్రప్రదేశ్

శనగ పంట కోత మరియు కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తెలంగాణ రాష్ట్రంలో యంసంగిలో అధిక విస్తీర్ణంలో పండించే పంటల్లో శనగ పంట ఒకటి. తెలంగాణలో శనగ పంట సాధారణ విస్తీర్ణం 3.04 లక్షల ఎకరాలల్లో ఉండగా, ఈ సంవత్సరం 16 లక్షల ...
ఆంధ్రప్రదేశ్

వరి గడ్డి కుళ్ళింపు పద్ధతులు – నేల ఆరోగ్యం, పర్యావరణ మేలు

         మన దేశంలో వరి ప్రధాన ఆహార పంటగా సుమారు 44 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది. దక్షిణ భారతదేశాన్ని ధాన్యాగారంగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో కూడా వరి సాగు ...
ఆంధ్రప్రదేశ్

సపోటా సాగు–శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడి, రైతులకు స్థిరమైన ఆదాయం

పరిచయం :- సపోటా (చిక్కూ) ఒక ముఖ్యమైన ఉష్ణమండల పండ్ల పంట. దీని తీపి రుచి, పోషక విలువల కారణంగా దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ...
తెలంగాణ

పీజేటీఏయూలో భారత్–ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్‌వర్క్ ప్రారంభం

2047 నాటికి మానవ రహిత వ్యవసాయం దిశగా అడుగులు: ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడి. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ (CSU), ...
తెలంగాణ

స్వామినాథన్ కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం 

పెరిగిన సాగు వ్యయాలకు ఏమాత్రం సరిపోని ధరలు. రైతుల ఆదాయాన్ని పెంచే సంకల్పం కేంద్రానికి కనిపించడం లేదు. రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మంత్రి ఆగ్రహం. MSP ప్రకటించడం ...
తెలంగాణ

తెలంగాణలో వైభవంగా జరిగిన రైతు వారోత్సవాలు

రైతు సంక్షేమం – ఆధునిక వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే ...

Posts navigation