తెలంగాణ

పంట వ్యర్థాలు కాల్చొద్దు – రైతులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

            రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి పంట సాగు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. రాబోయే ...
తెలంగాణ

వ్యవసాయ వర్సిటీ విత్తన వారోత్సవాలు-2026 ప్రారంభించిన మంత్రి తుమ్మల

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధునిక టెక్నాలజీల ను అందించాలి- మంత్రి తుమ్మల. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి- మంత్రి తుమ్మల .       ...
ఆంధ్రప్రదేశ్

రైతు సంక్షేమమే లక్ష్యం.. హార్టికల్చర్ రంగంలో ఏపీకి కొత్త దిశ

 సీఎం చంద్ర‌బాబు విజనరీ పాలనతో వ్యవసాయ రంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తున్న ఏపీ. వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న శాఖల మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం.     ...
ఆంధ్రప్రదేశ్

రైతులు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయ పంటల వైపు అడుగులు వేయాలి-మంత్రి తుమ్మల.

 పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి తుమ్మల. జిల్లాలలో ప్రజా ప్రతినిధుల చేత పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి శ్రీకారం. సేంద్రియ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆదాయం పెంచుకోవాలి. ...
ఆంధ్రప్రదేశ్

ఖరీఫ్ కు వ్యవసాయ శాఖ పూర్తి సన్నద్ధత

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా సమగ్ర కార్యాచరణ యూరియా సరఫరా, నిల్వలపై కఠిన పర్యవేక్షణ రైతులకు ప్రత్యేక యూరియా కార్డుల విధానం సుస్థిర వ్యవసాయం వైపు ప్రభుత్వం దృష్టి వ్యవసాయ శాఖ మంత్రి ...
ఆంధ్రప్రదేశ్

శనగ పంట కోత మరియు కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తెలంగాణ రాష్ట్రంలో యంసంగిలో అధిక విస్తీర్ణంలో పండించే పంటల్లో శనగ పంట ఒకటి. తెలంగాణలో శనగ పంట సాధారణ విస్తీర్ణం 3.04 లక్షల ఎకరాలల్లో ఉండగా, ఈ సంవత్సరం 16 లక్షల ...
ఆంధ్రప్రదేశ్

వరి గడ్డి కుళ్ళింపు పద్ధతులు – నేల ఆరోగ్యం, పర్యావరణ మేలు

         మన దేశంలో వరి ప్రధాన ఆహార పంటగా సుమారు 44 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది. దక్షిణ భారతదేశాన్ని ధాన్యాగారంగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో కూడా వరి సాగు ...
ఆంధ్రప్రదేశ్

సపోటా సాగు–శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడి, రైతులకు స్థిరమైన ఆదాయం

పరిచయం :- సపోటా (చిక్కూ) ఒక ముఖ్యమైన ఉష్ణమండల పండ్ల పంట. దీని తీపి రుచి, పోషక విలువల కారణంగా దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ...
తెలంగాణ

పీజేటీఏయూలో భారత్–ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్‌వర్క్ ప్రారంభం

2047 నాటికి మానవ రహిత వ్యవసాయం దిశగా అడుగులు: ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడి. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ (CSU), ...
తెలంగాణ

స్వామినాథన్ కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం 

పెరిగిన సాగు వ్యయాలకు ఏమాత్రం సరిపోని ధరలు. రైతుల ఆదాయాన్ని పెంచే సంకల్పం కేంద్రానికి కనిపించడం లేదు. రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మంత్రి ఆగ్రహం. MSP ప్రకటించడం ...

Posts navigation