ఆంధ్రప్రదేశ్

అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

 మత్స్యరంగానికి నూతన దిశ, మత్స్యకారులకు విస్తృత ప్రయోజనాలు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి  అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాల‌యం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ ...
ఆంధ్రప్రదేశ్

పశుసంవర్థక రంగానికి భారీ ఊరట – మంత్రి అచ్చెన్నాయుడు

పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపు. భవన అనుమతుల రుసుములో సడలింపు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి.                   ...
ఆంధ్రప్రదేశ్

చరిత్ర నేర్పిన పాఠం.. కష్టకాలంలోనే ‘జాన్ డీర్’స్వర్ణయుగం..

పాతాళం నుంచి శిఖరానికి చేరిన ట్రాక్టర్ల ప్రస్థానం..! వ్యాపార సామ్రాజ్యాలు ఎప్పుడూ పూలబాటపైనే సాగవు. ఆర్థిక మాంద్యం కోరలు చాచి, ఉనికినే ప్రశ్నించే తరుణంలో.. ధైర్యంతో అడుగులేస్తేనే చరిత్ర సృష్టించవచ్చని ‘జాన్ ...
ఆంధ్రప్రదేశ్

ఇసుక నేలలో కాసుల పుచ్చ

పుచ్చకాయలో 92 శాతానికి పైగా నీటి శాతం ఉంటుంది, ఇది శరీరానికి తక్షణ శక్తిని మరియు హైడ్రేషన్‌ను అందిస్తుంది. వేసవిలో వచ్చే డీహైడ్రేషన్ సమస్యలను నివారిస్తుంది. ఇది విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు ...
ఆంధ్రప్రదేశ్

ఆత్మ నిర్భర పప్పు ధాన్యాల ఉత్పత్తి భారతదేశానికి సాధ్యమయ్యేనా!

ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం -2026 సందర్భంగా ప్రత్యేక కథనం! ప్రపంచవ్యాప్తంగా మానవ పోషణకు చౌకగా దొరికే ప్రోటీన్లకు పప్పు ధాన్యాలు మూలాధారం.  అంతేకాకుండా అపరాల సాగు, సాగు వ్యర్ధాలు నేల ...
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ భూములలో సౌర ఫలకాలు (అగ్రివోల్టాయిక్స్ / సౌర వ్యవసాయం): ఆధునిక వ్యవసాయానికి నాంది

భారతదేశంలో 2030 లోపు 500 గిగావాట్ల సౌర శక్తి లేదా పునరుత్పాదక విద్యుత్ ను ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్న సందర్భంలో, విద్యుత్ ఉత్పత్తి మరియు భూమి కొరత ...
ఆంధ్రప్రదేశ్

మిరప కోతలు మరియు కోతల అనంతర పరిజ్ఞానం

మిరప నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది.కాయకోసినప్పుడు మిరపలో 75-80 శాతం తేమ ఉంటుంది. దీనిని 10-11 శాతం వచ్చే వరకు ఆరబెట్టాలి. తేమ కాయలలో ఎక్కువగా ఉంటే ...
ఆంధ్రప్రదేశ్

మినుము పంటకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు – యాజమాన్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినుము పంట చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ పంట 3.07 లక్షల హెక్టార్లలో సాగవుతూ, 3.45 లక్షల టన్నుల ఉత్పత్తిని అందిస్తుంది. మినుము పైరును రబీలో ఎక్కువగా మాగాణులలో ...
ఆంధ్రప్రదేశ్

సాగు భూములలో సేంద్రీయ కర్బనం యొక్క ప్రాముఖ్యత-యాజమాన్యం

మన నేలలే మన భవిత సారమున్న భూములే ప్రగతికి పునాది. ఉభయ తెలుగు రాష్ట్రాల  ఆహారభద్రత గ్రామీణ ఉపాధి. సామాజిక స్థిరత్వం సమగ్ర అభివృద్ధి సైతం వ్యవసాయ అనుభంద రంగాలతోనే ముడిపడి ...
ఆంధ్రప్రదేశ్

రైతన్న వద్దకే ప్రభుత్వం.. లాభసాటి వ్యవసాయమే లక్ష్యం

 పంటల వైవిధ్యీకరణతో రైతుల‌ ఆదాయం పెంపు. టెక్నాలజీతో వ్యవసాయంలో కొత్త మార్పులకు శ్రీకారం. అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలి. ఖరీఫ్‌ను మే 15 నుంచే ప్రారంభించాలని ...

Posts navigation