ఆంధ్రప్రదేశ్

వరి గడ్డి కుళ్ళింపు పద్ధతులు – నేల ఆరోగ్యం, పర్యావరణ మేలు

         మన దేశంలో వరి ప్రధాన ఆహార పంటగా సుమారు 44 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది. దక్షిణ భారతదేశాన్ని ధాన్యాగారంగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో కూడా వరి సాగు ...
ఆంధ్రప్రదేశ్

సపోటా సాగు–శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడి, రైతులకు స్థిరమైన ఆదాయం

పరిచయం :- సపోటా (చిక్కూ) ఒక ముఖ్యమైన ఉష్ణమండల పండ్ల పంట. దీని తీపి రుచి, పోషక విలువల కారణంగా దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ...
తెలంగాణ

పీజేటీఏయూలో భారత్–ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్‌వర్క్ ప్రారంభం

2047 నాటికి మానవ రహిత వ్యవసాయం దిశగా అడుగులు: ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడి. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ (CSU), ...
తెలంగాణ

స్వామినాథన్ కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం 

పెరిగిన సాగు వ్యయాలకు ఏమాత్రం సరిపోని ధరలు. రైతుల ఆదాయాన్ని పెంచే సంకల్పం కేంద్రానికి కనిపించడం లేదు. రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మంత్రి ఆగ్రహం. MSP ప్రకటించడం ...
తెలంగాణ

తెలంగాణలో వైభవంగా జరిగిన రైతు వారోత్సవాలు

రైతు సంక్షేమం – ఆధునిక వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే ...
ఉద్యానశోభ

మామిడి కాయల అభివృద్ధి- కోత దశల యాజమాన్యం

మామిడి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఫల పంటల్లో ఒకటి, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో విస్తృతంగా సాగు చేయబడుతుంది. పూత దశ నుండి పండు కోత వరకు సరైన యాజమాన్య ...
ఆంధ్రప్రదేశ్

ఇసుక నేలలో కాసుల పుచ్చ

పుచ్చకాయలో 92 శాతానికి పైగా నీటి శాతం ఉంటుంది, ఇది శరీరానికి తక్షణ శక్తిని మరియు హైడ్రేషన్‌ను అందిస్తుంది. వేసవిలో వచ్చే డీహైడ్రేషన్ సమస్యలను నివారిస్తుంది. ఇది విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు ...
ఆంధ్రప్రదేశ్

ఆత్మ నిర్భర పప్పు ధాన్యాల ఉత్పత్తి భారతదేశానికి సాధ్యమయ్యేనా!

ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం -2026 సందర్భంగా ప్రత్యేక కథనం! ప్రపంచవ్యాప్తంగా మానవ పోషణకు చౌకగా దొరికే ప్రోటీన్లకు పప్పు ధాన్యాలు మూలాధారం.  అంతేకాకుండా అపరాల సాగు, సాగు వ్యర్ధాలు నేల ...
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ భూములలో సౌర ఫలకాలు (అగ్రివోల్టాయిక్స్ / సౌర వ్యవసాయం): ఆధునిక వ్యవసాయానికి నాంది

భారతదేశంలో 2030 లోపు 500 గిగావాట్ల సౌర శక్తి లేదా పునరుత్పాదక విద్యుత్ ను ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్న సందర్భంలో, విద్యుత్ ఉత్పత్తి మరియు భూమి కొరత ...
ఆంధ్రప్రదేశ్

మిరప కోతలు మరియు కోతల అనంతర పరిజ్ఞానం

మిరప నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది.కాయకోసినప్పుడు మిరపలో 75-80 శాతం తేమ ఉంటుంది. దీనిని 10-11 శాతం వచ్చే వరకు ఆరబెట్టాలి. తేమ కాయలలో ఎక్కువగా ఉంటే ...

Posts navigation