తెలంగాణ

టీజీ ఆగ్రోస్ మరియు టీజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం

వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీజీ ఆగ్రోస్ మరియు టీజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా 23 ...
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన రైతుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది- మంత్రి అచ్చెన్నాయుడు

          రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ...
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా

       అర్హులైన ప్రతిఒక్క మత్స్యకారుడికి కూడా అన్యాయం జరగకుండా పూర్తి పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. సముద్ర జీవ సంపదను పరిరక్షించేందుకు ప్రతి ...
ఆంధ్రప్రదేశ్

శనగ పంట కోత మరియు కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తెలంగాణ రాష్ట్రంలో యంసంగిలో అధిక విస్తీర్ణంలో పండించే పంటల్లో శనగ పంట ఒకటి. తెలంగాణలో శనగ పంట సాధారణ విస్తీర్ణం 3.04 లక్షల ఎకరాలల్లో ఉండగా, ఈ సంవత్సరం 16 లక్షల ...
ఆంధ్రప్రదేశ్

వరి గడ్డి కుళ్ళింపు పద్ధతులు – నేల ఆరోగ్యం, పర్యావరణ మేలు

         మన దేశంలో వరి ప్రధాన ఆహార పంటగా సుమారు 44 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది. దక్షిణ భారతదేశాన్ని ధాన్యాగారంగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో కూడా వరి సాగు ...
అంతర్జాతీయం

భారత వ్యవసాయరంగంపై వార్ ఎఫెక్ట్.. ఇలాగే కొనసాగితే..సాగుకు తప్పని సవాళ్లు..

భారతదేశ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందనే చెప్పాలి.. ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై వార్ ఎఫెక్ట్ ఇప్పటికే పడింది.. మునుముందు మరింతగా పడబోతోంది.. ...
ఆంధ్రప్రదేశ్

సపోటా సాగు–శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడి, రైతులకు స్థిరమైన ఆదాయం

పరిచయం :- సపోటా (చిక్కూ) ఒక ముఖ్యమైన ఉష్ణమండల పండ్ల పంట. దీని తీపి రుచి, పోషక విలువల కారణంగా దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ...
తెలంగాణ

పీజేటీఏయూలో భారత్–ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్‌వర్క్ ప్రారంభం

2047 నాటికి మానవ రహిత వ్యవసాయం దిశగా అడుగులు: ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడి. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ (CSU), ...
తెలంగాణ

స్వామినాథన్ కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం 

పెరిగిన సాగు వ్యయాలకు ఏమాత్రం సరిపోని ధరలు. రైతుల ఆదాయాన్ని పెంచే సంకల్పం కేంద్రానికి కనిపించడం లేదు. రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మంత్రి ఆగ్రహం. MSP ప్రకటించడం ...
తెలంగాణ

తెలంగాణలో వైభవంగా జరిగిన రైతు వారోత్సవాలు

రైతు సంక్షేమం – ఆధునిక వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే ...

Posts navigation