తెలంగాణ

పంట వ్యర్థాలు కాల్చొద్దు – రైతులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

            రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి పంట సాగు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. రాబోయే ...
తెలంగాణ

నేటి నుంచే అగ్రివర్సిటి నాణ్యమైన విత్తనాల విక్రయాలు మొదలు ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య

నేటి నుంచే అగ్రివర్సిటి నాణ్యమైన విత్తనాల విక్రయాలు మొదలు ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ పరిశోధనా కేంద్రాలు, రైతు విజ్ఞాన కేంద్రాలు మరియు ...
ఆంధ్రప్రదేశ్

రైతులు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయ పంటల వైపు అడుగులు వేయాలి-మంత్రి తుమ్మల.

 పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి తుమ్మల. జిల్లాలలో ప్రజా ప్రతినిధుల చేత పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి శ్రీకారం. సేంద్రియ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆదాయం పెంచుకోవాలి. ...
తెలంగాణ

టీజీ ఆగ్రోస్ మరియు టీజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం

వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీజీ ఆగ్రోస్ మరియు టీజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా 23 ...
తెలంగాణ

స్వామినాథన్ కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం 

పెరిగిన సాగు వ్యయాలకు ఏమాత్రం సరిపోని ధరలు. రైతుల ఆదాయాన్ని పెంచే సంకల్పం కేంద్రానికి కనిపించడం లేదు. రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మంత్రి ఆగ్రహం. MSP ప్రకటించడం ...
తెలంగాణ

ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల

రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 22న సిద్దిపేట ...