తెలంగాణ

విత్తన చట్టం 2025 భారత రైతాంగం శ్రేయస్సుకు బాటలు వేయాలి – మంత్రి తుమ్మల. 

ముసాయిదా విత్తన చట్టం 2025 లో రైతుల ప్రయోజనం దృష్ట్యా చేర్చవల్సిన/మార్చాల్సిన అంశాలపై తుది నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వం – మంత్రి తుమ్మల. ముసాయిదాలో బయో సేఫ్టీ వారసత్వ విత్తనాలకు ...
తెలంగాణ

డిసెంబర్ నెలలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌

డిసెంబర్ లో  గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 . తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా తెలంగాణ. వ్యవసాయ – 2047 అగ్రిచాప్టర్ నివేదిక ఉండాలి. ...
తెలంగాణ

కేంద్ర ముసాయిదా విత్తన బిల్లులపై రాష్ట్ర స్థాయి సమావేశం

కేంద్ర ముసాయిదా విత్తన బిల్లు 2025 పై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల .  రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించే ...
Thummala Nageswara Rao
తెలంగాణ

నూతన ఆవిష్కరణలతో రైతాంగానికి మహర్దశ 

ఎర్త్ సమ్మిట్ స్టార్టప్స్ కు బాటలు వేయాలి రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్ కు ధన్యవాదాలు ఎర్త్ సమ్మిట్ హైదరాబాద్ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల       ...
Thummala Nageswara Rao
తెలంగాణ

రాష్ట్రంలో ఆయిల్ పామ్ కంపెనీల పనితీరు, కార్యకలాపాలపై – మంత్రి శ్రీ తుమ్మల సమీక్ష

ఈ రోజు సచివాలయంలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ కంపెనీల పనితీరు, కార్యకలాపాలపై వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉద్యానవన శాఖ ...
Minister Tummala Nageswara Rao
తెలంగాణ

యాసంగి సీజన్ కి సంబంధించిన ఎరువుల సరఫరాలపై మంత్రి సమీక్ష

యాసంగి సీజన్ కి సంబంధించిన ఎరువుల సరఫరాలపై రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపి గారు మాట్లాడుతూ. యాసంగి సీజన్ కోసం ...
తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వం పత్తి సేకరణలో సీసీఐ కు సంపూర్ణ సహకారం

కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ కొత్తగా తెచ్చిన నిబంధనలతో జిన్నర్లు ముందుకు రాని సమయంలో కూడా పలు దఫాలు చర్చలు జరిపి కొనుగోళ్లలో ప్రతిస్టంబన తొలగించి, ప్రక్రియ వేగవంతము చేసింది కూడా రాష్ట్ర ...
తెలంగాణ

Tummala Nageswara Rao: ఆంధ్రాలోని ఆ ప్రాంతాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిందే

కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా గారి చేతుల మీదుగా నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  గారు పసుపు రైతుల సంక్షేమం ...
తెలంగాణ

Tummala Nageswara Rao: 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు 557 ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ఈ నెలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలి ...
తెలంగాణ

PJTSAU వజ్రోత్సవ ఏర్పాట్లు

PJTSAU : వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు” రేపు, ఎల్లుండి జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, ...

Posts navigation