తెలంగాణవార్తలు

రాష్ట్రంలో ఆయిల్ పామ్ కంపెనీల పనితీరు, కార్యకలాపాలపై – మంత్రి శ్రీ తుమ్మల సమీక్ష

0
Thummala Nageswara Rao
Thummala Nageswara Rao
ఈ రోజు సచివాలయంలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ కంపెనీల పనితీరు, కార్యకలాపాలపై వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఉద్యానవన శాఖ కమిషనర్ మరియు ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ పాషా, అలాగే శాఖాధికారులు హాజరయ్యారు.
మంత్రి గారు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, రైతులకు అందించే సౌకర్యాలు, ప్రాసెసింగ్ యూనిట్ల పనితీరు, కంపెనీల బాధ్యతలు తదితర అంశాలపై సమిష్కిస్తున్నారు.
Leave Your Comments

లేగదూడల లో వచ్చు –అతిసారం- జాగ్రత్తలు- నివారణ

Previous article

ఏడాదికి రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా కృషి చేయాలి – మంత్రి తుమ్మల

Next article

You may also like