ఆంధ్రప్రదేశ్

అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

 మత్స్యరంగానికి నూతన దిశ, మత్స్యకారులకు విస్తృత ప్రయోజనాలు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి  అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాల‌యం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ ...
ఆంధ్రప్రదేశ్

పశుసంవర్థక రంగానికి భారీ ఊరట – మంత్రి అచ్చెన్నాయుడు

పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపు. భవన అనుమతుల రుసుములో సడలింపు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి.                   ...
ఆంధ్రప్రదేశ్

రైతన్న వద్దకే ప్రభుత్వం.. లాభసాటి వ్యవసాయమే లక్ష్యం

 పంటల వైవిధ్యీకరణతో రైతుల‌ ఆదాయం పెంపు. టెక్నాలజీతో వ్యవసాయంలో కొత్త మార్పులకు శ్రీకారం. అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలి. ఖరీఫ్‌ను మే 15 నుంచే ప్రారంభించాలని ...
ఆంధ్రప్రదేశ్

భూ మాతను రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచాలి

• ఉద్యాన సాగులో వైవిధ్యం… భూమికి రక్షణ కవచం లాంటిది. • విభిన్న రకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి. • 50 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికల అమలులో ఉద్యాన ...
ఆంధ్రప్రదేశ్

మామిడి కోకోతో పాటు అన్ని పంటల ధరలపై ముందస్తు అంచనాలు – మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, సీనియర్ ఆఫీసర్లు ఎం. వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏపీఎంఐపి సీబీ ...