ఆంధ్రప్రదేశ్

ఈరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు

పీఎం ప్రమాణ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని చంద్రబాబు సూచించారు. ఏపీలో యూరియా కొరత లేదు… అవసరమైతే డోర్ డెలివరీ చేద్దాం. నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ ...
తెలంగాణ

ప్రోట్రే లలో కూరగాయల నారు పెంపకం

మనదేశంలో కూరగాయల పెంపకం 11.24 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణలో, 212.91 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తితో ప్రపంచ దేశాలలో కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, ...
తెలంగాణ

విజయవంతంగా గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం – మంత్రి తుమ్మల

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం” కార్యక్రమం విజవంతంగా ముగిసిందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల ...
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు జూన్ 4 నుండి 8 వరకు

గత మూడు రోజుల వాతావరణం గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడ తేలికపాటి ఓ మోస్తారు వర్షాలు కురుసాయి. పగటి ఉష్ణోగ్రతలు 32 నుండి 39 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ...
ఆంధ్రప్రదేశ్

శుభ్రపరుస్తు గ్రేడింగ్  చేసే యంత్రం(నిమ్మ, బత్తాయి, టమాటో రైతులకు సులభంగా గ్రేడింగ్  చేసుకోడానికి తయారు చేసే యంత్రం)

 యంత్రంఅవసరంఎందుకు :- ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని రైతులు పండ్లను శుభ్రపరచడం మరియు వాటిని పరిమాణం ప్రకారం వర్గీ కరించడం కోసం ఎక్కువగా కూలీలపై ఆధారపడుతున్నారు. అయితే, కూలీల కొరత మరియు పెరుగుతున్న శ్రమ ...
వార్తలు

ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి

జూలై నుండి ప్రారంభమయ్యే  పంట సంవత్సరంలో మెరుగైన రుతుపవనాల వర్షాల అంచనాతో భారతదేశం 354.64 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుత ...
జాతీయం

భారతదేశంలో తొలిసారిగా రెండు కొత్త వరి రకాలు విడుదల

ఒక ముఖ్యమైన పరిణామంలో, భారతదేశంలో  ప్రపంచంలోనే తొలిసారిగా రెండు కొత్త జన్యు-సవరించిన వరి రకాలను విడుదల చేసింది. ఈ రకాలు హెక్టారుకు దిగుబడిని 30 శాతం వరకు పెంచుతాయని హామీ ఇస్తున్నాయి ...
ఆరోగ్యం / జీవన విధానం

మామిడికాయలలో కార్బైడ్ వాడకం తగ్గించేందుకు చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు – మంత్రి తుమ్మల

 ప్రతి పండ్ల మార్కెట్లో తనిఖీలు చేపట్టాలి – మంత్రి తుమ్మల ఈ మామిడి సీజన్లో మామిడికాయలు త్వరగా పక్వానికి రావడానికి కార్బైడ్ వాడకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ  తుమ్మల ...
తెలంగాణ

వ్యవసాయంలో భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల- పాత్ర

    భాస్వరం (P) అనేది పంటల ఎదుగుదలకు అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. భూమిలో భాస్వరం ప్రధానంగా కరగని స్థితిలో ఉంటుంది. అంతేకాకుండా, ఈ భాస్వరం ఇతర సూక్ష్మ మూలకాలు ...

Posts navigation