తెలంగాణ

కందిలో స్టెరిలిటీ మొజాయిక్ తెగులు – యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో కంది పంటను వర్షాధారంగా పండిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా సాగు ...
ఆంధ్రప్రదేశ్

మోంధా తుఫాను ప్రభావం నేపథ్యంలో వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు

రాష్ట్రంలో వరి పంట పుష్పించే, పాలు పితికే, ధాన్యం గట్టిపడే మరియు కోత దశలో ఉంది. ఆలస్యంగా నాటిన పంటలు మొలక-మొగ్గ దశలో ఉంటాయి. • పుష్పించే దశలో వర్షం పడినప్పుడు, ...
ఆంధ్రప్రదేశ్

కేంద్ర పరిశీలన బృందానికి రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి 

నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేయాలి. ఎకరానికి రూ.25వేలు నష్టపరిహారం అందించాలి కేంద్ర ప్రభుత్వ పరిశీలన  ప్రతినిధి బృందం పునాదిపాడు ప్రాంతంలో పర్యటించింది. మొంథా తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన ...
Minister Tummala Nageswara Rao
తెలంగాణ

యాసంగి సీజన్ కి సంబంధించిన ఎరువుల సరఫరాలపై మంత్రి సమీక్ష

యాసంగి సీజన్ కి సంబంధించిన ఎరువుల సరఫరాలపై రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపి గారు మాట్లాడుతూ. యాసంగి సీజన్ కోసం ...
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయం మరియు స్థిరమైన జీవనోపాధిని పెంపొందించడానికి నాబార్డ్ మరియు సిఇఇడబ్ల్యు చేతులు కలిపాయి

వాతావరణ-స్థిరమైన వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి, ఆకుపచ్చ గ్రామీణ ఫైనాన్సింగ్‌ను పెంచడానికి మరియు భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతటా స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడానికి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ...
ఆంధ్రప్రదేశ్

బ్లూడోర్ గ్లోబల్ సొల్యూషన్స్: ఎర్డెన్ అగ్రి తో పునరుత్పాదక వ్యవసాయానికి మార్గదర్శకత్వం

ప్రస్తావన: సాధారణ ప్లాస్టిక్ మల్చ్ వ్యవసాయంలో ఎక్కువగా వాడుతున్నారు, కానీ దాని వెనుక చాలా నష్టం దాగి ఉంది నేల నాణ్యత తగ్గిపోవడం, మైక్రోప్లాస్టిక్ కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం మరియు ...
ఆంధ్రప్రదేశ్

“మంచి ఆహారం కోసం చేతిలో చేయి వేసి – మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి ముందడుగు”

ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు. ఆహార భద్రత, పోషకాహారం, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిపై అవగాహన పెంచేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదిక. 2025లో ఆహార ...
ఆంధ్రప్రదేశ్

కొబ్బరిలో నర్సరీ పద్ధతులు మరియు నిర్వహణ

కొబ్బరి అనేది దీర్ఘకాల శాశ్వత పంట అందువల్ల, కొబ్బరి నాటడంలో అధిక జన్యు నాణ్యత కలిగిన మొక్కల ఎంపిక మరియు వాటి ఉపయోగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. భవిష్యత్ దిగుబడిని ...
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన పంటల ఉత్పత్తికి మల్చింగ్ ఒక వరం

వ్యవసాయంలో ఎప్పటి నుంచో రైతులు గడ్డి, ఎండుగడ్డి, ఎండు ఆకులు మరియు కొమ్మలు, రాళ్లు, రంపపు ధూళిని మట్టిలో తేమను కాపాడటానికి మరియు కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించడానికి ఉపయోగిస్తున్నారు. మెరుగైన ...
తెలంగాణ

పాడి పంటల పెంపకానికి – కొత్త తరం రైతు రావాలి

ప్రస్తుతం 8.2 బిలియన్లలుగా ఉన్న ప్రపంచ జనాభా 2050 నాటికి 9.7 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. పెరుగుతున్న జనాభాకు కావలసిన ఆహార ఉత్పత్తి చేయడం, అందరికీ సమపోషకాలతో కూడిన   ఆహారం అందుబాటులో ...

Posts navigation