ఆంధ్రప్రదేశ్

వరి పంటలో కలుపు యాజమాన్యం

వరి పంటలో కలుపు యాజమాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కలుపు వలన వరి పంటలో పంటకు జరిగే నష్టం 90 శాతం వరకు ఉండవచ్చు. కలుపు యాజమాన్యానికి రెండు పద్ధతులు పాటించాలి. ...
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన పంటలలో ఉధృతమవుతున్న నులిపురుగుల ఉనికి

       ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆర్థికాభివృద్ధిలో గడిచిన 5 సంవత్సరాలుగా ఉద్యాన పంటలు యొక్క విస్తీర్ణం, ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెరుగుతూ ఉండడం, రాష్ట్ర జిడిపిలో 7.4% సంపాదించడం వంటివి ఉద్యానపంటల సాగు ...
ఉద్యానశోభ

అందం ఆదాయం రెండింటికి ప్రతీక – ఆర్కిడ్ పంట

ఆర్కిడ్లు అనేవి ప్రపంచంలో అత్యంత సౌందర్యవంతమైన మరియు విలువైన పుష్పజాతుల్లో ఒకటి. సుమారు 25,000కు పైగా సహజ జాతులు, 1,00,000కు పైగా హైబ్రీడ్స్ ఉన్న ఈ కుటుంబం పుష్ప పరిశ్రమలో కీలక ...
ఆంధ్రప్రదేశ్

నూకలు చల్లితే కలుపు అవుట్ !

ప్రముఖ రైతు, శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి గారు తన 75వ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల సేంద్రియ రైతులకు ఉపయోగపడే రెండు ఆవిష్కరణలను ప్రకటించారు. వరి పొలంలో ఎకరానికి 50 కిలోల ...
ఆంధ్రప్రదేశ్

మామిడి కోకోతో పాటు అన్ని పంటల ధరలపై ముందస్తు అంచనాలు – మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, సీనియర్ ఆఫీసర్లు ఎం. వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏపీఎంఐపి సీబీ ...
ఆంధ్రప్రదేశ్

“పంట విత్తన నిల్వలో – పిక్స్ (PICS) సంచుల ప్రాముఖ్యత”

భారతదేశంలో 86 % కంటే ఎక్కువ వరకు చిన్న మరియు సన్నకారు రైతులు ఉన్నారు. పంట కోసిన రైతులు నిల్వచేయడానికి సరియైన వసతులు లేక విత్తన పదార్ధంగా ఉత్పత్తిని నిల్వ చేయకుండా ...
ఆంధ్రా వ్యవసాయం

గోధుమ పంటలో ఆశించే చీడ – పీడలు మరియు వాటి నివారణ

గోధుమ యాసంగిలో చల్లటి వాతావరణంలో సాగు చేసే ముఖ్యమైన ఆహార పంట, మన రాష్ట్రంలో గోధుమ మెదక్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు. తగిన ...
తెలంగాణ

భారతదేశంలో జన్యు – సవరించిన వరి వంగడాల విడుదల – వ్యవసాయ రంగంలో విప్లవాత్మక అధ్యాయం

పంటల శాస్త్రంలో దేశవాళీకరణ నుండి జీనోమ్ ఎడిటింగ్ వరకు ప్రయాణం ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ప్రజనన ప్రారంభంలో, మనుషులు అడవి మొక్కలను ఎంచుకొని మంచి లక్షణాలతో సాగు చేయటం ద్వారా ...
తెలంగాణ

కందిలో స్టెరిలిటీ మొజాయిక్ తెగులు – యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో కంది పంటను వర్షాధారంగా పండిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా సాగు ...
ఆంధ్రప్రదేశ్

మోంధా తుఫాను ప్రభావం నేపథ్యంలో వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు

రాష్ట్రంలో వరి పంట పుష్పించే, పాలు పితికే, ధాన్యం గట్టిపడే మరియు కోత దశలో ఉంది. ఆలస్యంగా నాటిన పంటలు మొలక-మొగ్గ దశలో ఉంటాయి. • పుష్పించే దశలో వర్షం పడినప్పుడు, ...

Posts navigation