ఆంధ్రప్రదేశ్

శుభ్రపరుస్తు గ్రేడింగ్  చేసే యంత్రం(నిమ్మ, బత్తాయి, టమాటో రైతులకు సులభంగా గ్రేడింగ్  చేసుకోడానికి తయారు చేసే యంత్రం)

 యంత్రంఅవసరంఎందుకు :- ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని రైతులు పండ్లను శుభ్రపరచడం మరియు వాటిని పరిమాణం ప్రకారం వర్గీ కరించడం కోసం ఎక్కువగా కూలీలపై ఆధారపడుతున్నారు. అయితే, కూలీల కొరత మరియు పెరుగుతున్న శ్రమ ...
వార్తలు

ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి

జూలై నుండి ప్రారంభమయ్యే  పంట సంవత్సరంలో మెరుగైన రుతుపవనాల వర్షాల అంచనాతో భారతదేశం 354.64 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుత ...
జాతీయం

భారతదేశంలో తొలిసారిగా రెండు కొత్త వరి రకాలు విడుదల

ఒక ముఖ్యమైన పరిణామంలో, భారతదేశంలో  ప్రపంచంలోనే తొలిసారిగా రెండు కొత్త జన్యు-సవరించిన వరి రకాలను విడుదల చేసింది. ఈ రకాలు హెక్టారుకు దిగుబడిని 30 శాతం వరకు పెంచుతాయని హామీ ఇస్తున్నాయి ...
ఆరోగ్యం / జీవన విధానం

మామిడికాయలలో కార్బైడ్ వాడకం తగ్గించేందుకు చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు – మంత్రి తుమ్మల

 ప్రతి పండ్ల మార్కెట్లో తనిఖీలు చేపట్టాలి – మంత్రి తుమ్మల ఈ మామిడి సీజన్లో మామిడికాయలు త్వరగా పక్వానికి రావడానికి కార్బైడ్ వాడకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ  తుమ్మల ...
తెలంగాణ

వ్యవసాయంలో భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల- పాత్ర

    భాస్వరం (P) అనేది పంటల ఎదుగుదలకు అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. భూమిలో భాస్వరం ప్రధానంగా కరగని స్థితిలో ఉంటుంది. అంతేకాకుండా, ఈ భాస్వరం ఇతర సూక్ష్మ మూలకాలు ...
ఆంధ్రప్రదేశ్

దాళ్వావరిలో నూక శాతం ఎక్కువగా రావడానికి కారణాలు -తగ్గించడానికి సూచనులు

ఆంధ్ర ప్రదేశ్ లో సాగు చేస్తున్న ఆహార ధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. ఈ పంటను సుమారు 6.5 లక్షల హెక్టార్లలో దాళ్వాలో సాగుచేస్తున్నారు. దాళ్వాలో సాగు చేసే రకాలలో యం.టి.యు ...
ఆంధ్రప్రదేశ్

కాసులకల్పతరువు–కనకాంబరం

  కనకాంబరంలో వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్న జాతి “క్రాస్సాండ్రా ఇన్ఫండిబులిఫార్మిస్”( CrossandraInfundibuliformis). దక్షిణ భారతదేశంలో కనకాంబరాన్ని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 2,917 హెక్టార్లలో, 10,827 టన్నుల దిగుబడితో సాగులో ఉంది. ...
ఆంధ్రప్రదేశ్

అధిక ధర కోసం మిరప నాణ్యత పెంచటంలో కోత, కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తెలంగాణ రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటలలో మిరప ముఖ్యమైనది. సుమారు 1.11  హెక్టర్లలక్షల విస్తీర్ణంలో సాగు చేస్తూ, సుమారు 5.73 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని రైతులు సాధించడం జరుగుతుంది. పండించిన ...
తెలంగాణ

భారత-జర్మనీ ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి నూతన ప్రణాళిక

గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, APC & ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు శ్రీమతి రేబెక్కా రిడ్డర్, డివిజన్ ...
ఆంధ్రప్రదేశ్

వేరుశెనగ తవ్వే యంత్రం (డిగ్గర్)

నూనెగింజల పంటలలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వేరుశెనగ. ఇది ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో 8.23 లక్షలహెక్టార్లు తెలంగాణ లో 1.37 లక్షల హెక్టర్స ల విస్తీర్ణంలో సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్ కర్నూల్, ...

Posts navigation