తెలంగాణ

భారత-జర్మనీ ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి నూతన ప్రణాళిక

గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, APC & ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు శ్రీమతి రేబెక్కా రిడ్డర్, డివిజన్ ...
ఆంధ్రప్రదేశ్

వేరుశెనగ తవ్వే యంత్రం (డిగ్గర్)

నూనెగింజల పంటలలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వేరుశెనగ. ఇది ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో 8.23 లక్షలహెక్టార్లు తెలంగాణ లో 1.37 లక్షల హెక్టర్స ల విస్తీర్ణంలో సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్ కర్నూల్, ...
ఆంధ్రప్రదేశ్

వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో పొద్దుతిరుగుడు సాగు

తెలంగాణలో ప్రస్తుతం నీటి వసతి సౌకర్యం పెరగడం వల్ల రైతులు వానాకాలం మరియు యాసంగి రెండు కాలాల్లోను వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ...
తెలంగాణ

యాసంగి వరికి ప్రత్యామ్నాయంగా మినుము సాగు – రైతు విజయగాథ

వరి తర్వాత వరిని పండించటం వల్ల పంటల వైవిధ్యం దెబ్బతింటుంది. అలాగే నేల చౌడు బారి, నిస్సారంగా తయారవుతుంది. అలాగే రైతులందరూ వరి తర్వాత వరిని పెద్ద ఎత్తున పండించడం వల్ల ...
వార్తలు

పోషకాల్లో మేటి చిలకడ దుంప – శాస్త్రీయంగా సాగుచేస్తే అధిక దిగుబడి !

చిలకడదుంప సాగు ఆహార భద్రతలో, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికున్న పోషక విలువల దృష్ట్యా ఈ పంట సాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. చిలకడదుంపను మొరం తీగ, రత్నపురి గడ్డ, ...
తెలంగాణ

యాసంగి వరి నారుమళ్లు పోసేందుకు ఇది సరైన సమయం

తెలంగాణాలో యాసంగి వరి సాగుకోసం నారుమళ్ళను నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో పోసుకోవాలి. తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనట్లయితే వరి నారుమడిలో చలి ...
మన వ్యవసాయం

భాస్వరం ఎరువును పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి !

ఇది రబీ పంటలు విత్తే సమయం గనుక రైతులు పంటలు విత్తడంతో పాటు ఎరువుల వాడకంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. ...
ఆంధ్రప్రదేశ్

రబీ వరిలో అధిక దిగుబడికి రకాల ఎంపిక కీలకం !

మనదేశంలో పండించే ఆహార పంటల్లో వరి ప్రధానమైంది. ఖరీఫ్ కాలంతో పోల్చితే రబీ కాలంలో నిర్దిష్ట సాగునీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు ఉండటమే కాకుండా అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల అధిక ...
చీడపీడల యాజమాన్యం

రబీ పంటల్లో విత్తనశుద్ధి ఎలా చేసుకోవాలి ?

రైతులు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనం ఎంత ముఖ్యమో విత్తనశుద్ధి చేసుకొని విత్తనాన్నివాడటం కూడా అంతే ముఖ్యం. మంచి విత్తనం అయితే మంచి పంట చేతికి వస్తుంది. అదే శిలీంద్రం ...
ఆంధ్రప్రదేశ్

గోగు పంటను ఆశించే పురుగులు – నివారణ

నార పంటల్లో జనుము, గోగు అతి ముఖ్యమైన వాణిజ్య పంటలు. గోగులో రెండు రకాల జాతులు… కూరగోగు, నారగోగు ఉన్నాయి. భారత దేశంలో నారగోగు పంటను అస్సాం, బీహార్ ఒరిస్సా, పశ్చిమబెంగాల్, ...

Posts navigation