Author: Gayatri Gara

ఆంధ్రప్రదేశ్

ఉసిరి – ఆరోగ్య సిరి

నేటి రోజుల్లో చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రకృతి మనకు ఇచ్చిన అమూల్యమైన వరాలలో చిన్నగా కనిపించే పండు, ఉసిరి (ఆమ్లా) ఒకటి. తెలుగులో దీన్ని నేల ఉసిరికాయ అంటారు. ...
ఆంధ్రప్రదేశ్

చీని (బత్తాయి),నిమ్మ పండ్ల తోటల్లో సమగ్ర నివారణ

చీని (బత్తాయి ), నిమ్మ పండ్ల మొక్కలను భారతదేశంలోని ఉత్తరాన ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, మరియు ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అదేవిధంగా దక్షిణ భారతదేశంలోని  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ...
ఆంధ్రప్రదేశ్

“పంట విత్తన నిల్వలో – పిక్స్ (PICS) సంచుల ప్రాముఖ్యత”

భారతదేశంలో 86 % కంటే ఎక్కువ వరకు చిన్న మరియు సన్నకారు రైతులు ఉన్నారు. పంట కోసిన రైతులు నిల్వచేయడానికి సరియైన వసతులు లేక విత్తన పదార్ధంగా ఉత్పత్తిని నిల్వ చేయకుండా ...
ఆంధ్రప్రదేశ్

కంది పంట కోతలో మరియు నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తెలంగాణ రాష్ట్రంలో అపరాల పంటలలో కంది ప్రధానమైనది. ఈ సంవత్సరం (2025-26) కందిని దాదాపు 5 లక్షల ఎకరాలలో  సాగు చేస్తున్నారు. ప్రస్తుతం  రైతులు కంది పంటను జూన్ మాసంలో విత్తిన ...
ఆంధ్రా వ్యవసాయం

గోధుమ పంటలో ఆశించే చీడ – పీడలు మరియు వాటి నివారణ

గోధుమ యాసంగిలో చల్లటి వాతావరణంలో సాగు చేసే ముఖ్యమైన ఆహార పంట, మన రాష్ట్రంలో గోధుమ మెదక్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు. తగిన ...
ఆంధ్రప్రదేశ్

ఆక్వా కల్చర్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం రైతుల ఆదాయం పెంపే లక్ష్యం- అచ్చెన్నాయుడు

           ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్వా రంగం కీలకమైన ఆధారంగా మారిందని, ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని రాష్ట్ర ...
తెలంగాణ

తెలంగాణ రబీ సాగుకు యూరియా పై మంత్రి తుమ్మల కీలక నిర్ణయం

రబీకి సరిపడా యూరియా సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. • యూరియా నిల్వలను త్వరితగతిన తరలించేందుకు కేంద్ర రైల్వే, పోర్టుల మంత్రులకు లేఖలు రాసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ...
తెలంగాణ

విత్తన చట్టం 2025 భారత రైతాంగం శ్రేయస్సుకు బాటలు వేయాలి – మంత్రి తుమ్మల. 

ముసాయిదా విత్తన చట్టం 2025 లో రైతుల ప్రయోజనం దృష్ట్యా చేర్చవల్సిన/మార్చాల్సిన అంశాలపై తుది నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వం – మంత్రి తుమ్మల. ముసాయిదాలో బయో సేఫ్టీ వారసత్వ విత్తనాలకు ...
ఆంధ్రప్రదేశ్

మిర్చి పంటలో తెగుళ్లపై ఆరా – మంత్రి అచ్చెన్నాయుడు

మిర్చి పంటలో తెగుళ్లపై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి. పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ...

Posts navigation