ఆంధ్రప్రదేశ్

మిరప కోతలు మరియు కోతల అనంతర పరిజ్ఞానం

మిరప నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది.కాయకోసినప్పుడు మిరపలో 75-80 శాతం తేమ ఉంటుంది. దీనిని 10-11 శాతం వచ్చే వరకు ఆరబెట్టాలి. తేమ కాయలలో ఎక్కువగా ఉంటే ...
తెలంగాణ

ప్రకృతి వ్యవసాయం లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలి

ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్. 61,125 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయ సాగుకు ప్రణాళిక. ఈ నెల 20 నుండి నర్మెట్ట లో రైతు మహోత్సవం ప్రారంభం.     ...
తెలంగాణ

ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల

రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 22న సిద్దిపేట ...
ఆంధ్రప్రదేశ్

వరి పంటలో కలుపు యాజమాన్యం

వరి పంటలో కలుపు యాజమాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కలుపు వలన వరి పంటలో పంటకు జరిగే నష్టం 90 శాతం వరకు ఉండవచ్చు. కలుపు యాజమాన్యానికి రెండు పద్ధతులు పాటించాలి. ...
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన పంటలలో ఉధృతమవుతున్న నులిపురుగుల ఉనికి

       ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆర్థికాభివృద్ధిలో గడిచిన 5 సంవత్సరాలుగా ఉద్యాన పంటలు యొక్క విస్తీర్ణం, ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెరుగుతూ ఉండడం, రాష్ట్ర జిడిపిలో 7.4% సంపాదించడం వంటివి ఉద్యానపంటల సాగు ...
ఆంధ్రప్రదేశ్

దిగ్గజ ఆఫ్రికన్ నత్తల సమగ్ర సస్యరక్షణ

పరిమాణంలో అతి పెద్దదిగా, దిగ్గజంగా భావించే ఆఫ్రికన్ నత్తను శాస్త్రీయంగా అచటినా ఫులికా అంటారు. ఈ ఆఫ్రికన్ నత్త అచటినా అను తరగతికి మొలస్కా అను వర్గానికి చెందినది. ఈ నత్తలు ...
ఆంధ్రప్రదేశ్

వరి కొయ్య కాళ్ళను తగలబెట్టడం – నేలకు ముప్పు  (కొయ్యకాళ్ళు – వ్యర్థం కాదు… వనరు)

ప్రస్తుతం రైతులు వరి పంటలో కోతలకు యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ యంత్రాలు వరి మొదళ్ళను నేలకు దగ్గరగా కాకుండా 25-30 సెం.మీ. ఎత్తులో కోయడం వల్ల గడ్డి కోయ కాళ్ళ రూపం ...
అంతర్జాతీయం

వేసవికి అనువైన పెసర మరియు మినుము రకాలు

తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో పండించే అపరాలలో పెసర, మినము, అలసందలు ప్రధానమైనవి. పెసర మరియు మినుము వేసవిలో దాదాపు 1-1.2 లక్షల ఎకరాలలో సాగు చేయబడుతుంది. వానాకాలంలో పత్తి సాగు చేసిన ...
తెలంగాణ

వ్యవసాయ విద్యకు బాటలు వేస్తున్న రేవంత్ సర్కార్ 

రాష్ట్రంలో ప్రతి ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కళాశాల స్థాపనకు ప్రభుత్వ నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లాలో కొత్త వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన. వ్యవసాయ విద్య ...
తెలంగాణ

సాగునీటి సంఘాల సమావేశంలో – ముఖ్యమంత్రి చంద్రబాబు

సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ మినహాయింపు. ప్రతీ ఎకరాకు తాగునీరు అందేలా సాగు నీటి సంఘాలు కృషి. అనంతపురం జిల్లాను పండ్ల తోటల వనంగా మార్చిన ఘనత ఎన్డీఏదే. ...

Posts navigation