ఆంధ్రప్రదేశ్

మిర్చి పంటలో తెగుళ్లపై ఆరా – మంత్రి అచ్చెన్నాయుడు

మిర్చి పంటలో తెగుళ్లపై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి. పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ...
ఆంధ్రప్రదేశ్

సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ కీటకాలను నివారించడంలో  “వేప యొక్క పాత్ర”

              వ్యవసాయ కీటకాల నియంత్రణలో వేపతో కూడిన పురుగుమందులు కీలక పాత్ర పోషించడం వల్ల అవి విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. సింథటిక్ పురుగుమందుల వాడకం ...
ఆంధ్రప్రదేశ్

చామంతి పూల సాగు

ప్రస్తుతం పూల తోటల వైపు మొక్కుచూపే రైతులకు శీతాకాలంలో సరైన ఆదాయాన్నిచ్చే పూల తోటగా చామంతి పంటను పరిగణించవచ్చు. తెలుగు రాష్ట్రాలలో వాణిజ్యపరంగా సాగులో ఉన్నఅతి ముఖ్యమైన పూల పంట చామంతి. ...
ఆంధ్రప్రదేశ్

మైక్రో గ్రీన్స్ పెంపకం మరియు ఉపయోగాలు

 ఆరోగ్యంగా తినడం అనేది సరైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవడం, వంటలో నూనె, ఉప్పు, చక్కెర మొదలైనవాటిని తగ్గించడం మాత్రమే కాదు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా, సేంద్రీయంగా పండించిన ...
ఆంధ్రప్రదేశ్

అధికసాంద్రత పద్దతి ప్రత్తి సాగులో చేప్పట్టాల్సిన పెరుగుదల నియంత్రణ చర్యలు  

అధిక సాంద్రత పద్దతిలో (హెచ్‌డిపిఎస్) ప్రత్తి సాగు : సాధారణంగా ప్రత్తి సాగులో, వరుసల మధ్యదూరం 120 సె. మీ., మొక్కల మద్య 30 నుండి 40 సె. మీ.ల అంతరంతో ...
ఆంధ్రప్రదేశ్

అవకాడో (బటర్ ఫ్రూట్) సాగులో అధిక దిగుబడులకు చేపట్టవలసిన జాగ్రత్తలు

ప్రజల్లో ఆహార-ఆరోగ్య సృహ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రకాల దేశ, విదేశీ జాతుల పండ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుంది. అందులో ఒకటి “అవకాడో”. మనదేశంలో గత మూడేళ్లుగా అవకాడో సాగు విస్తీర్ణం ...
ఆంధ్రప్రదేశ్

మోంధా తుఫాను ప్రభావం నేపథ్యంలో వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు

రాష్ట్రంలో వరి పంట పుష్పించే, పాలు పితికే, ధాన్యం గట్టిపడే మరియు కోత దశలో ఉంది. ఆలస్యంగా నాటిన పంటలు మొలక-మొగ్గ దశలో ఉంటాయి. • పుష్పించే దశలో వర్షం పడినప్పుడు, ...
ఆంధ్రప్రదేశ్

లేగదూడల లో వచ్చు –అతిసారం- జాగ్రత్తలు- నివారణ

సాధారణంగా గేదెలు అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో ఎక్కువగా ఈన తాయి. శీతాకాలంలో గేదలు ఎక్కువ సంఖ్యలో ఎదకు వస్తాయి మరియు అవి కట్టడం తిరిగి పొరలడం వినడం అనేది కూడా ...
ఆంధ్రప్రదేశ్

కేంద్ర పరిశీలన బృందానికి రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి 

నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేయాలి. ఎకరానికి రూ.25వేలు నష్టపరిహారం అందించాలి కేంద్ర ప్రభుత్వ పరిశీలన  ప్రతినిధి బృందం పునాదిపాడు ప్రాంతంలో పర్యటించింది. మొంథా తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన ...
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయం మరియు స్థిరమైన జీవనోపాధిని పెంపొందించడానికి నాబార్డ్ మరియు సిఇఇడబ్ల్యు చేతులు కలిపాయి

వాతావరణ-స్థిరమైన వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి, ఆకుపచ్చ గ్రామీణ ఫైనాన్సింగ్‌ను పెంచడానికి మరియు భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతటా స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడానికి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ...

Posts navigation