ఆంధ్రప్రదేశ్వార్తలు

మిర్చి పంటలో తెగుళ్లపై ఆరా – మంత్రి అచ్చెన్నాయుడు

0
  • మిర్చి పంటలో తెగుళ్లపై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా.
  • ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి.
  • పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు.
  • సంబంధిత శాస్త్రవేత్తలను వెంటనే క్షేత్రస్థాయికి పంపించాలని సూచన.
  • రైతులకు నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు.
  • మందుల పిచికారీపై శాస్త్రీయ సలహాలు రైతులకు అందించాలని స్పష్టం.
  • 2021 నుంచి ఏపీలో వివిధ జిల్లాల్లో మిరప పంటపై నల్ల తామర పురుగు దాడి జరుగుతోందని మంత్రికి వివరించిన అధికారులు.
  • రైతుల్లో అవగాహన పెంపుకు రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామస్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచన.
  • ఉద్యాన శాఖ సిబ్బంది, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కలిసి క్షేత్ర సందర్శనలు.
  • రైతులకు ప్రత్యక్షంగా సూచనలు, సలహాలు అంద‌చేయాల‌ని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్న‌.
  • నల్ల తామర పురుగు నివారణకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేయాలి- మంత్రి అచ్చెన్నాయుడు.
  • నివార‌ణ చ‌ర్య‌లు, రైతుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రికి వివ‌రించిన హ‌ర్టిక‌ల్చ‌ర్ డైరెక్ట‌ర్ డా.కే.శ్రీనివాసులు.
Leave Your Comments

సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ కీటకాలను నివారించడంలో  “వేప యొక్క పాత్ర”

Previous article

విత్తన చట్టం 2025 భారత రైతాంగం శ్రేయస్సుకు బాటలు వేయాలి – మంత్రి తుమ్మల. 

Next article

You may also like