తెలంగాణ

వ్యవసాయ వర్సిటీ విత్తన వారోత్సవాలు-2026 ప్రారంభించిన మంత్రి తుమ్మల

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధునిక టెక్నాలజీల ను అందించాలి- మంత్రి తుమ్మల. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి- మంత్రి తుమ్మల .       ...
అంతర్జాతీయం

భారత వ్యవసాయరంగంపై వార్ ఎఫెక్ట్.. ఇలాగే కొనసాగితే..సాగుకు తప్పని సవాళ్లు..

భారతదేశ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందనే చెప్పాలి.. ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై వార్ ఎఫెక్ట్ ఇప్పటికే పడింది.. మునుముందు మరింతగా పడబోతోంది.. ...
తెలంగాణ

తెలంగాణలో వైభవంగా జరిగిన రైతు వారోత్సవాలు

రైతు సంక్షేమం – ఆధునిక వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే ...
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

 మత్స్యరంగానికి నూతన దిశ, మత్స్యకారులకు విస్తృత ప్రయోజనాలు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి  అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాల‌యం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ ...
తెలంగాణ

షెడ్యూల్ కుల రైతులకు– కూరగాయల సాగులో ఆధునిక పద్దతులు శిక్షణ కార్యక్రమలు

                  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన , విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, రాజేంద్రనగర్‌లోని కూరగాయల పరిశోధనా కేంద్రం ద్వారా, ...
తెలంగాణ

ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల

రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 22న సిద్దిపేట ...
తెలంగాణ

యూరియా చౌక అని ఎక్కువ గా వాడకండి-వ్యవసాయ వర్సిటీ ఉప కులపతి ఆల్దాస్ జానయ్య

ఇటీవల వివిధ జిల్లాల్లో తాము సేకరించిన ప్రాధమిక సమాచారం ప్రకారం రాష్ట్రం లోని అధిక శాతం రైతాంగం వివిధ పంటల్లో శాస్త్రీయ అవసరానికి మించి 50 నుంచి 100 శాతం అధికం ...
తెలంగాణ

తెలంగాణ రబీ సాగుకు యూరియా పై మంత్రి తుమ్మల కీలక నిర్ణయం

రబీకి సరిపడా యూరియా సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. • యూరియా నిల్వలను త్వరితగతిన తరలించేందుకు కేంద్ర రైల్వే, పోర్టుల మంత్రులకు లేఖలు రాసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ...
తెలంగాణ

విత్తన చట్టం 2025 భారత రైతాంగం శ్రేయస్సుకు బాటలు వేయాలి – మంత్రి తుమ్మల. 

ముసాయిదా విత్తన చట్టం 2025 లో రైతుల ప్రయోజనం దృష్ట్యా చేర్చవల్సిన/మార్చాల్సిన అంశాలపై తుది నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వం – మంత్రి తుమ్మల. ముసాయిదాలో బయో సేఫ్టీ వారసత్వ విత్తనాలకు ...
ఆంధ్రప్రదేశ్

మిర్చి పంటలో తెగుళ్లపై ఆరా – మంత్రి అచ్చెన్నాయుడు

మిర్చి పంటలో తెగుళ్లపై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి. పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ...

Posts navigation