ఆంధ్రప్రదేశ్
పరివర్తన సేద్యాలతో నిండిన ధాన్యాగారలు / పెరిగిన సంపద.
సమకాలీన సమాజంలో భారతదేశంలోని సుమారు 55% శాతం ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించి ఆహార భద్రతా వ్యవస్థకు ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. మన దేశం ధరణిలో 2వ వ్యవసాయ వ్యవస్థగా ...










