ఆంధ్రప్రదేశ్

పరివర్తన సేద్యాలతో నిండిన ధాన్యాగారలు / పెరిగిన సంపద.

సమకాలీన సమాజంలో భారతదేశంలోని సుమారు 55% శాతం ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించి  ఆహార భద్రతా వ్యవస్థకు ఇతోధికంగా తోడ్పడుతున్నాయి.  మన దేశం ధరణిలో 2వ వ్యవసాయ వ్యవస్థగా ...