ఆంధ్రప్రదేశ్
ఎరువుల సరఫరా పెరిగేలా ప్రణాళిక రూపొందించాలి
సొసైటీలు, మార్క్ ఫెడ్ లకు ఎరువుల సరఫరా ఆలస్యం అవ్వకూడదు. వ్యవసాయ అధికారులను ఆదేశించిన వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఎరువుల కోసం సహాకార సంస్థల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ...












