వార్తలు

పోషకాల్లో మేటి చిలకడ దుంప – శాస్త్రీయంగా సాగుచేస్తే అధిక దిగుబడి !

చిలకడదుంప సాగు ఆహార భద్రతలో, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికున్న పోషక విలువల దృష్ట్యా ఈ పంట సాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. చిలకడదుంపను మొరం తీగ, రత్నపురి గడ్డ, ...
తెలంగాణ

యాసంగి వరి నారుమళ్లు పోసేందుకు ఇది సరైన సమయం

తెలంగాణాలో యాసంగి వరి సాగుకోసం నారుమళ్ళను నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో పోసుకోవాలి. తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనట్లయితే వరి నారుమడిలో చలి ...
మన వ్యవసాయం

భాస్వరం ఎరువును పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి !

ఇది రబీ పంటలు విత్తే సమయం గనుక రైతులు పంటలు విత్తడంతో పాటు ఎరువుల వాడకంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. ...
ఆంధ్రప్రదేశ్

రబీ వరిలో అధిక దిగుబడికి రకాల ఎంపిక కీలకం !

మనదేశంలో పండించే ఆహార పంటల్లో వరి ప్రధానమైంది. ఖరీఫ్ కాలంతో పోల్చితే రబీ కాలంలో నిర్దిష్ట సాగునీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు ఉండటమే కాకుండా అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల అధిక ...
చీడపీడల యాజమాన్యం

రబీ పంటల్లో విత్తనశుద్ధి ఎలా చేసుకోవాలి ?

రైతులు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనం ఎంత ముఖ్యమో విత్తనశుద్ధి చేసుకొని విత్తనాన్నివాడటం కూడా అంతే ముఖ్యం. మంచి విత్తనం అయితే మంచి పంట చేతికి వస్తుంది. అదే శిలీంద్రం ...
ఆంధ్రప్రదేశ్

గోగు పంటను ఆశించే పురుగులు – నివారణ

నార పంటల్లో జనుము, గోగు అతి ముఖ్యమైన వాణిజ్య పంటలు. గోగులో రెండు రకాల జాతులు… కూరగోగు, నారగోగు ఉన్నాయి. భారత దేశంలో నారగోగు పంటను అస్సాం, బీహార్ ఒరిస్సా, పశ్చిమబెంగాల్, ...
ఆంధ్రా వ్యవసాయం

దోస జాతి మొక్కల్లో జిగురు కాండం తెగులు సమస్యా ?  

దోసజాతికి చెందిన మొక్కల్లో వచ్చే ముఖ్యమైన తెగుళ్ళలో జిగురు కాండం తెగులు ఒకటి. దీనినే గమ్మీ స్టెమ్ డిసీజ్ (జి.ఎస్.బి.) అని అంటారు. ఈ వ్యాధి వల్ల 19 నుంచి 27 ...
ఆంధ్రా వ్యవసాయం

అధిక రసాయన ఎరువులతో అనర్థాలు సేంద్రియ ఎరువులతో నేలకు జవజీవాలు

అధిక పంట దిగుబడులు పండించడంలో రైతులకు రసాయన ఎరువులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి స్వయంసంవృద్ధి సాధించి, ఇతరులకు ఎగుమతి చేసే స్థాయికి మనం నేడు ...
ఆంధ్రా వ్యవసాయం

పురుగుమందులు సమర్థంగా పనిచేయాలంటే…

 వ్యవసాయంలో ప్రస్తుతం రసాయనికి పురుగుమందుల వాడకం తప్పని సరైంది. ఈ రసాయనాలను విచక్షణా రహితంగా వాడినప్పుడు దానివల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువుగా ఉంటుందని నిరూపితమైంది. ఈ రసాయన మందులు ...
ఆంధ్రప్రదేశ్

కంది పంట పూత దశలో ఆశించే పురుగులకు   నివారణ చర్యలివిగో…

వర్షాధారంగా సాగుచేస్తున్నపప్పుదినుసుల పంటల్లో కంది ముఖ్యమైంది. ఈ పంటను వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో సాగుచేస్తారు. ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యంగా రావడంతో ఏపీలో రైతులు కందిని ఆలస్యంగా విత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ...

Posts navigation