వ్యవసాయ వాణిజ్యం
వరిలో చీడపీడలు- యాజమాన్యం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండించే పంటల్లో వరి ప్రధానమైన పంట. ఈ పంటను ఖరీఫ్, రబీ కాలంలో పండిస్తారు. వరి పైరును ఖరీఫ్లో 28.03 లక్షల హె., రబీలో సుమారుగా 15.8 ...
వార్తలు
ఏరువాకకు స్ఫూర్తి,నేటి తరానికి మార్గ దర్శి, రైతు నేత రంగయ్య తాత, రైతుసాథికారతకు ప్రతీక…
రైతుబంధు….పద్మవిభూపణ్…..జీవితాంతం వరకు అలుపేరుగని ఉద్యమాలతో రైతుల వెన్నంటి ఉన్న ఆచార్య ఎన్జీ రంగా జన్మదినం నేడు….. ఏరువాకను జోరువాకగా మార్చి..రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు చట్టసభల లోపల, వెలుపల అలుపెరుగని పోరాటాలు, ...
వార్తలు
పత్తి కొనగోళ్ళ పై జిల్లాకో కాల్ సెంటర్..తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి..సింగిరెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు మంత్రుల నివాస సముదాయంలో అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం జరిపారు. రైతుల ఫిర్యాదు, సూచలను, సలహాలు స్వీకరించి ...













