Author: Gayatri Gara

mushrooms
మన వ్యవసాయం

పుట్ట గొడుగులు – పోషకాల గనులు

పుట్టగొడుగులు అనేవి వృక్ష రాజ్యంలో ఫంగై జాతికి చెందిన మొక్కలు. కాని పత్ర హరితం లేకపోవడం ఇతర మొక్కలు ఆకుపచ్చగా కాకుండా తెల్లగా ఉంటాయి. ఈ పుట్టగొడుగులలో ఎన్నో రకాలు ఉన్నాయి. ...
మన వ్యవసాయం

మినుములో తెగుళ్ళు – యాజమాన్యం

కొరినోస్పొరా ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు కొరినోస్పోరా కెస్సీకోలా అనే శిలీంధ్రము ద్వారా వ్యాపిస్తుంది.    వ్యాధి లక్షణాలు : ఈ తెగులు సోకిన ఆకులపై చిన్న చిన్న గుండ్రని ...
groundnut
మన వ్యవసాయం

యాసంగిలో – వేరుశనగ పంట యాజమాన్యం

రబీ వేరుశనగ 1.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. ఈ పంటలలో విత్తిన తదుపరి చర్యలలో కలుపు ప్రధానమైనది. కలుపు యాజమాన్యం : – వేరుశనగలో ఒక ఊద, తుంగ, ...
paddy field
మన వ్యవసాయం

వరిలో విత్తన రకాలు – విత్తనోత్పత్తిలో మెళకువలు

పంట సాగుచేసుకునే ముందు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకుంటే 15- 20 శాతం అదనపు దిగుబడిని సాధించవచ్చు. విత్తన నాణ్యతను మొలకశాతం, తేమ, స్వచ్చత( జన్యు, భౌతిక)ల ఆధారంగా నిర్ధారిస్తారు. విత్తన ...
చీడపీడల యాజమాన్యం

మిరపలో పూతను ఆశించు తామర పురుగులు – యాజమాన్య పద్దతులు

1) సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. మిరప పరిశోధనా స్థానం సిఫారసు చేసిన ఎరువుల మోతాదు (120 : 24: 48) కేజీల నత్రజని, భాస్వరం : పోటాష్ ఎరువులను ...
veduru
ఆహారశుద్ది

వెదురు పిలకల కూర అద్భుతం

అరటి దూటనో, పువ్వునో కూర వండటం తెలుసుగానీ వెదురు పిలకలేంటి అని అనిపించడం సహజం. ఈ మధ్య మార్కెట్లో, రోడ్డు పక్కన లేతాకుపచ్చ రంగులో కోన్ ఆకారంలో ఉండే కాడల్లాంటివి కనిపిస్తున్నాయి. ...
వార్తలు

ప్రజల్లో చిరుధాన్యాలపై ఆసక్తి పెరుగుతోంది – PJTSAU ఉపకులపతి ప్రవీణ్ రావు

ప్రజల్లో చిరుధాన్యాలపై ఆసక్తి పెరుగుతోంది ప్రజల్లో చిరుధాన్యాలపై ఆసక్తి పెరుగుతోందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు. తదనగుణంగా వాటి సాగు విస్తీర్ణం ...
Fruits and Vegetables
ఆరోగ్యం / జీవన విధానం

ఉద్యాన  పంటల్లో నవంబర్ మాసంలో చేపట్టవలసిన పనులు

జామ :- కాయలు కోసిన తర్వాత తోటను దున్ని, పాదుల్లో కలుపు తీసి, 30 కిలోల పశువుల ఎరువు, 1.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 250 గ్రాముల మ్యురేట్ ఆఫ్ ...
expansion of water
మన వ్యవసాయం

దుర్భి ప్రాంతాలలో సాగు నీటి విస్తరణ

దేశంలో పలు ప్రాంతాలలో వర్షాభావం వల్ల నీటి కొరత తరచు దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంవల్ల పంటలు వేసిన రైతులు ఎంతో  నష్టపోతున్నారు. పశువులకు మేత,ప్రజలకు తాగు,సాగునీటి కొరత ఏర్పడుతోంది. లభ్యమయ్యే ప్రతి ...

Posts navigation