Author: Gayatri Gara

ఆంధ్రప్రదేశ్

పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే వరి

పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే వరి పొలంలో 20-25 ఏళ్లుగా భూమి లోపలి మట్టి, భూమిపై మట్టిని ఎరువుగా, పురుగుమందుగా వాడుతున్నాను. వీటితో పాటు జనుము, జీలుగ కలియదున్నటం. ఆ ...
ఉద్యానశోభ

అందం ఆదాయం రెండింటికి ప్రతీక – ఆర్కిడ్ పంట

ఆర్కిడ్లు అనేవి ప్రపంచంలో అత్యంత సౌందర్యవంతమైన మరియు విలువైన పుష్పజాతుల్లో ఒకటి. సుమారు 25,000కు పైగా సహజ జాతులు, 1,00,000కు పైగా హైబ్రీడ్స్ ఉన్న ఈ కుటుంబం పుష్ప పరిశ్రమలో కీలక ...
తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం అనుమతిలేని HT పత్తి విత్తనాలను రాష్ట్రంలోకి రాకుండా తీసుకోవాల్సిన చర్యలు

                        రాష్ట్రంలో అనధికారకంగా, అనుమతిలేని పత్తి విత్తనాల ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలని మంత్రి తుమ్మల అన్నారు. ...
తెలంగాణ

రాష్ట్ర రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు 07 నుండి 11.01.2026

గత మూడు రోజుల వాతావరణం :- గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 13 ...
ఆంధ్రప్రదేశ్

భూ మాతను రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచాలి

• ఉద్యాన సాగులో వైవిధ్యం… భూమికి రక్షణ కవచం లాంటిది. • విభిన్న రకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి. • 50 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికల అమలులో ఉద్యాన ...
ఆంధ్రప్రదేశ్

నూకలు చల్లితే కలుపు అవుట్ !

ప్రముఖ రైతు, శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి గారు తన 75వ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల సేంద్రియ రైతులకు ఉపయోగపడే రెండు ఆవిష్కరణలను ప్రకటించారు. వరి పొలంలో ఎకరానికి 50 కిలోల ...
ఆంధ్రప్రదేశ్

స్మార్ట్ ఇరిగేషన్‌తో సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్ – అచ్చెన్నాయుడు

స్మార్ట్ వ్యవసాయంతో రైతు ఆదాయం పెంపు ప్రతి నీటి చుక్కను ఆదాయంగా మారుస్తాం స్మార్ట్ ఇరిగేషన్‌తో సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్. ఆటోమేషన్ మైక్రో ఇరిగేషన్‌తో దిగుబడులు పెంపే లక్ష్యం. వ్యవసాయ ...
ఆంధ్రప్రదేశ్

మామిడి కోకోతో పాటు అన్ని పంటల ధరలపై ముందస్తు అంచనాలు – మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, సీనియర్ ఆఫీసర్లు ఎం. వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏపీఎంఐపి సీబీ ...
రైతులు

రైతన్నకో ప్రశ్న ?

1.యాసంగి మొక్కజొన్నలో ఆకులు ఊదా రంగులోకి మారకుండా ఏ రసాయనం పిచికారీ చేసుకోవాలి (బి ) ఎ. మల్టీ కె 10 గ్రా.  / లీటర్ నీటికి   బి. 10 గ్రా. ...
ఆంధ్రప్రదేశ్

రొయ్యల పెంపకంలో చెరువుల  తయారీ, పిల్లల ఎంపికలో  జాగ్రత్తలు

ఆంధ్రప్రదేశ్ లో సుమారు రెండు లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు అనేది చేపట్టడం జరుగుతుంది అందులో 1.5 లక్షల హెక్టార్లు మంచినీటి చేపల పెంపకం మిగిలిన 50 వేల హెక్టార్లలో ఉన్న ...

Posts navigation