Author: Gayatri Gara

ఆంధ్రప్రదేశ్

అధిక దిగుబడికి అధిక సాంద్రత పత్తిలో విత్తనాలు, ఎరువుల నిర్వహణ

అధిక సాంద్రత పత్తి సాగు అనగా సాధారణ పత్తి సాగుకు భిన్నంగా  మొక్కల మధ్య మరియు వరుసల మధ్యదూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొక్కలు వచ్చే విధంగా విత్తు కోవడం సాధారణ ...
తెలంగాణ

పంట వ్యర్థాలు కాల్చొద్దు – రైతులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

            రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి పంట సాగు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. రాబోయే ...
తెలంగాణ

వ్యవసాయ వర్సిటీ విత్తన వారోత్సవాలు-2026 ప్రారంభించిన మంత్రి తుమ్మల

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధునిక టెక్నాలజీల ను అందించాలి- మంత్రి తుమ్మల. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి- మంత్రి తుమ్మల .       ...
తెలంగాణ

నేటి నుంచే అగ్రివర్సిటి నాణ్యమైన విత్తనాల విక్రయాలు మొదలు ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య

నేటి నుంచే అగ్రివర్సిటి నాణ్యమైన విత్తనాల విక్రయాలు మొదలు ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ పరిశోధనా కేంద్రాలు, రైతు విజ్ఞాన కేంద్రాలు మరియు ...
ఆంధ్రప్రదేశ్

రైతు సంక్షేమమే లక్ష్యం.. హార్టికల్చర్ రంగంలో ఏపీకి కొత్త దిశ

 సీఎం చంద్ర‌బాబు విజనరీ పాలనతో వ్యవసాయ రంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తున్న ఏపీ. వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న శాఖల మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం.     ...
ఆంధ్రప్రదేశ్

రైతులు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయ పంటల వైపు అడుగులు వేయాలి-మంత్రి తుమ్మల.

 పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి తుమ్మల. జిల్లాలలో ప్రజా ప్రతినిధుల చేత పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి శ్రీకారం. సేంద్రియ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆదాయం పెంచుకోవాలి. ...
ఆంధ్రప్రదేశ్

ఖరీఫ్ కు వ్యవసాయ శాఖ పూర్తి సన్నద్ధత

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా సమగ్ర కార్యాచరణ యూరియా సరఫరా, నిల్వలపై కఠిన పర్యవేక్షణ రైతులకు ప్రత్యేక యూరియా కార్డుల విధానం సుస్థిర వ్యవసాయం వైపు ప్రభుత్వం దృష్టి వ్యవసాయ శాఖ మంత్రి ...
తెలంగాణ

టీజీ ఆగ్రోస్ మరియు టీజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం

వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీజీ ఆగ్రోస్ మరియు టీజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా 23 ...
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన రైతుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది- మంత్రి అచ్చెన్నాయుడు

          రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ...
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా

       అర్హులైన ప్రతిఒక్క మత్స్యకారుడికి కూడా అన్యాయం జరగకుండా పూర్తి పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. సముద్ర జీవ సంపదను పరిరక్షించేందుకు ప్రతి ...

Posts navigation