Author: Gayatri Gara

ఆంధ్రప్రదేశ్

వరి దుబ్బులు కాల్చితే దుష్పరిణామాలు… సమర్ధ వినియోగానికి సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో పండించే పంటల్లో వరి ప్రధానమైంది. గత కొద్ది కాలంగా రైతాంగం, కూలీల కొరత అధిగమించడానికి, ఖర్చు తగ్గించుకోవడానికి యంత్రాలతో వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఈ యంత్రాలు నేల ...
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో చేపలు, రొయ్యల మార్కెటింగ్ సరళి  

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1.2 లక్షల ఎకరాల్లో చేపల పెంపకం కొనసాగుతోంది. అంతేగాకుండా 41 శాతం దేశ చేపల ఉత్పత్తిలో ప్రతిభ కనబరుస్తుంది. దీనివల్ల రూ.195000 కోట్ల విదేశీ మారకద్రవ్యం కూడా ...
ఆంధ్రప్రదేశ్

నూతన శనగ రకం ఎన్.బి.ఇ.జి.- 833…సాగులో రైతు అనుభవం  

మన దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ సాగు చేసే పప్పు జాతి పంటల్లో శనగకు ప్రత్యేకస్థానముంది. ఒకప్పుడు వాణిజ్య పంటలైన పత్తి, పొగాకుకు ప్రత్యామ్నాయ పంటగా ఉన్నశనగ సాగు ఉమ్మడి ఏపీలో 20 ...
తెలంగాణ

సోయాబీన్ అదనపు కొనుగోళ్ళకు అనుమతి ఇస్తు ప్రభుత్వ ఆదేశాలు 

ముందుగా ప్రకటించిన దానికంటే 25000 మెట్రిక్ టన్నుల అదనపు సేకరణకు మంత్రి తుమ్మల ఆదేశాలు. ఈ వానాకాలం 2024 పంటకాలములో రాష్ట్ర ప్రభుత్వము, మార్క్ ఫెడ్ నోడల్ ఏజెన్సీ ద్వారా రైతుల ...
ఆంధ్రప్రదేశ్

ఆక్వా రైతులందరికీ విత్యుత్ రాయితీ

• ఆక్వా రైతులందరికీ విత్యుత్ రాయితీ – • తక్షణమే చేప పిల్లల పంపిణీకి చర్యలు – • మత్స్యకారుల ఇంధన రాయితీకి నిధుల మంజూరు – • తీర ప్రాంత ...
వార్తలు

పోషకాల్లో మేటి చిలకడ దుంప – శాస్త్రీయంగా సాగుచేస్తే అధిక దిగుబడి !

చిలకడదుంప సాగు ఆహార భద్రతలో, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికున్న పోషక విలువల దృష్ట్యా ఈ పంట సాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. చిలకడదుంపను మొరం తీగ, రత్నపురి గడ్డ, ...
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం 

వ్యవయసాయం మరియు గ్రామీణాభివృద్దిలో  నాబార్డ్ ముఖ్యభూమిక …. స్వర్ణాస్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట…… రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ వ్యవసాయం….అమరావతిలో నాబార్డ్ ఐకానిక్ భవనం…. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ...
తెలంగాణ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని  కలిసిన జయశంకర్ వర్శిటీ ఉపకులపతి ఆల్దాస్ జానయ్య

 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని ముంబై లోని ఎస్ బీ ...
తెలంగాణ

వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ లో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం

      భారతదేశ మొదటి రాష్ట్రపతి, వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ రాజేంద్రప్రసాద్ జయంతిని పురస్కరించుకొని వ్యవసాయ విద్యా దినోత్సవంను వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ ...
ఆంధ్రప్రదేశ్

ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు – 2023, ఆంధ్రప్రదేశ్ విజేతల జాబితా :

వ్యవసాయ మరియు అనుబంధ రంగాల విభాగాల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు ఏరువాక ఫౌండేషన్ ప్రతి సంవత్సరము వ్యవసాయ వార్షిక అవార్డులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ...

Posts navigation