Author: Gayatri Gara

తెలంగాణ

విత్తన నాణ్యతా ప్రమాణాలు

వ్యవసాయంలో ప్రధానమైన అంశము విత్తనం. అధిక దిగుబడి కోసం నాణ్యమైన విత్తనాలను సేకరించుకోవాలి. విత్తనం నాణ్యమైనది వాడటం ద్వారా ఆర్యోగ్యవంతమైన పంటను తద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. రైతులు రోగకారక సిలీంద్ర ...
తెలంగాణ

వ్యవసాయంలో భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల- పాత్ర

    భాస్వరం (P) అనేది పంటల ఎదుగుదలకు అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. భూమిలో భాస్వరం ప్రధానంగా కరగని స్థితిలో ఉంటుంది. అంతేకాకుండా, ఈ భాస్వరం ఇతర సూక్ష్మ మూలకాలు ...
తెలంగాణ

తెలంగాణా రాష్ట్ర రైతాంగానికి(30.04.2025 నుండి 04.05.2025 ) వాతావరణా,వ్యవసాయ సలహాలు

గత మూడు రోజుల వాతావరణం: గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 33 నుండి 44 డిగ్రీల సెల్సియస్ మరియు ...
తెలంగాణ

 ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా

ప్రపంచ పశువైద్య దినోత్సవం ఏప్రిల్ చివరి శనివారం జరుపుకుంటము .ఇది పశువైద్యుల గొప్ప వృత్తిని గుర్తించడానికి జరుపుకునే రోజు. జంతువులకు సహాయం చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారికి ఈ ...
వార్తలు

‘సూర్య’ పసుపు రకం విడుదల

భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ(ఐఐఎస్ఆర్) లేత వర్ణం పసుపు రకం ‘సూర్య’ను రూపొం దించి ఏప్రిల్ 23 వ తేదీన విడుదల చేసింది. దేశంలో అధిక పసుపు పండించే రాష్ట్రాలైన ...
ఆరోగ్యం / జీవన విధానం

వ్యవసాయ వ్యర్థాలే రైతులకి ఆదాయ మార్గంగా బయో గ్యాస్ ప్రాజెక్టుల ఏర్పాటు: వ్యవసాయ మంత్రి తుమ్మల

రాష్ట్రంలో బయో గ్యాస్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిన GPS Renewables Arya సంస్థ. – వ్యవసాయ మంత్రి శ్రీ తుమ్మల గారికి ప్రాజెక్ట్ వివరాలను వివరించిన సంస్థ ప్రతినిధులు – ...
తెలంగాణ

నేలను పదిలం చేసే సేంద్రియ పదార్థం

 నిస్సారమైన భూమిని సారవంతంగా ఎలా మార్చాలి: అధిక దిగుబడి సాధించాలంటే పోషకాల సమతుల్యంతో పాటు నేల భౌతిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది ఒకసారి నేల భౌతిక సమస్యలు ఉన్నట్లయితే ఆ నేలను ...
ఆంధ్రప్రదేశ్

వర్జీనియా పొగాకులో చీడ పీడల యాజమాన్యం

వర్జీనియా పొగాకు వర్షాధారంగా దక్షిణ తేలిక మరియు నల్ల నేలల్లో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం పొగాకు పంట నారు నాటిన దశ నుండి రెలుపులు దశలో వుంది. ...
తెలంగాణ

జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుండి ఐదు ఉత్తమ మొక్కజొన్న హైబ్రిడ్ రకాలు విడుదల

ఇటీవల భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆద్వర్యంలో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు లో నిర్వహించిన అఖిల భారత మొక్కజొన్న పరిశోధన సమన్వయ సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల ...
ఆంధ్రప్రదేశ్

దాళ్వావరిలో నూక శాతం ఎక్కువగా రావడానికి కారణాలు -తగ్గించడానికి సూచనులు

ఆంధ్ర ప్రదేశ్ లో సాగు చేస్తున్న ఆహార ధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. ఈ పంటను సుమారు 6.5 లక్షల హెక్టార్లలో దాళ్వాలో సాగుచేస్తున్నారు. దాళ్వాలో సాగు చేసే రకాలలో యం.టి.యు ...

Posts navigation