Author: Gayatri Gara

ఆంధ్రప్రదేశ్

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న‌ ఆప్కాబ్ 

సహకార వ్యవస్థను మరింత శక్తివంతం చేసి..ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే లక్ష్యం. సాంకేతిక ప్రగతితో సహకార బ్యాంకుల సేవలను ప్రజలతో మమేకం చేసే దిశగా అడుగులు. ఘనంగా ఆప్కాబ్ ...
ఆంధ్రప్రదేశ్

‘‘అన్నదాత సుఖీభవ’’ పథకాన్ని కౌలురైతులకు వర్తింపచేయడంలేదు ?

సాగు చేయని భూయజమానులకు ముందుగా అన్నదాత సుఖీభవ పథకం (పెట్టుబడీ సాయం) ఇచ్చి సాగు చేసే కౌలురైతులకు రెండో విడతలో ఇస్తామని చెప్పటం దుర్మార్గమని, వాస్తవంగా పంటలు పండిస్తున్న కౌలురైతులేనని కాబట్టి  ...
ఆంధ్రప్రదేశ్

పత్తిలో పోషకాల లోపం, లక్షణాలు – యాజమాన్య పద్ధతులు

తెల్ల బంగారంగా పిలువబడే పత్తి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమున్న వాణిజ్య పంటలలో ఒకటి. పత్తి దిగుబడులను ప్రభావితం చేసే అనేక కారణాలలో పోషకాల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. గత అర్ధశతాబ్దం ...
అంతర్జాతీయం

తీపి దిగుబడి, చేదు రాబడి మామిడి రైతులను కాపాడగల మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS)

భారతదేశం మామిడి ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి దేశం. మామిడి మన సాంస్కృతిక గుర్తింపులోనూ, ఆర్థిక జీవనోపాధిలోనూ గాఢంగా పాతుకుపోయిన పండు.  వేసవికాలంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మామిడితో ...
అంతర్జాతీయం

ఆఫ్ఘనిస్తాన్‌ అంజూర పండ్లు అవసరం లేదు ఇప్పుడు సోన్‌భద్రలోనే అంజూర పండ్ల సాగు.. 

ఆఫ్ఘన్ అంజూరపండ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి, కానీ ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్‌భద్ర జిల్లా రైతులు అంజూర సాగుపై సబ్సిడీ ఇవ్వడం ద్వారా వాటిని పండించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రారంభంలో, ...
తెలంగాణ

వర్షాకాలంలో చేపల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    వ్యవసాయరంగంలో చేపల సాగు అత్యంత విలువైన విభాగం. మన దేశంలో చాలామంది మత్స్యరైతులు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపల సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు.  అయితే వర్షాకాలంలో ...
తెలంగాణ

Thummala Nageswara Rao: యూరియాను తక్షణమే సరఫరా చేయాలి..

పార్లమెంట్ లో కేంద్రమంత్రులు జెపి నడ్డా మరియు నిర్మలా సీతారామన్ కలిసిన మంత్రి తుమ్మల ఆగస్టు నెల కేటాయింపులు మరియు ఎప్రిల్ నుండి జులై వరకు ఏర్పడిన లోటు యూరియాను ఈ ...
Thummala Nageswara Rao
ఆంధ్రప్రదేశ్

ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది – మంత్రి తుమ్మల

– ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది – మంత్రి తుమ్మల – రాష్ట్రానికి కేటాయించిన విధంగా యూరియాను సప్లై చేయాలి – మంత్రి తుమ్మల – ఏప్రిల్ నుండి జులై ...
మన వ్యవసాయం

పసుపు రైతులకు ప్రయోజనకరమైన ప్రో-ట్రే నర్సరీ విధానం

పసుపు సాగు చేసే రైతులు సాధారణంగా చేతికొచ్చే దశలో మేలైన విత్తన దుంపలను ఎంపిక చేసుకుంటారు. ఈ విత్తన దుంపలను, తదుపరి సంవత్సరం, ప్రధాన పొలంలో విత్తుతారు. పసుపులో నారు పెంచి ...
Thummala Nageswara Rao
తెలంగాణ

పంటల వివరాల నమోదులో SAR డాటా వినియోగానికి ప్రతిపాదనలు – మంత్రి తుమ్మల

                  రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు అంచనా వేసేందుకు ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై ...

Posts navigation