Author: Gayatri Gara

తెలంగాణ

Thummala Nageswara rao: తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల బహిరంగ లేఖ

తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో యురియా కొరత ఏర్పడిందంటూ లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం అసమర్థతతో ఇతర ...
ఆంధ్రప్రదేశ్

జీవన ఎరువులు వేద్దాం – భూసారాన్ని పెంచుకుందాం

వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందుల వాడకం నానాటికీ పెరుగుతుంది. దీని ప్రభావం వల్ల భూమిలోని సూక్ష్మజీవుల సంఖ్య తగ్గడమేకాకుండా భూమి యొక్క ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తుంది. ఈ ...
ఆంధ్రప్రదేశ్

అరటి సాగులో యాజమాన్య పద్ధతులు

ఉష్ణమండలంలో పండించే ముఖ్యమైన పండ్లలో అరటి ఒకటి. భారతదేశము అరటి పంట విస్తీర్ణంలోనూ, దిగుబడిలోనూ ప్రపంచంలో మొదటి స్థానాన్ని ఆక్రమించినది. ఆంధ్రరాష్ట్రంలో అరటి దాదాపు 99,372 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ, ...
ఆంధ్రప్రదేశ్

గినీ కోళ్ల పెంపకంలో మెళకువలు

గినీ కోళ్లు ఆఫ్రికన్ దేశానికి చెందినవి అయినా పరిస్థితులకు తగ్గట్టు జీవించే స్వభావం కలిగి ఉండటం వలన ప్రపంచ వ్యాప్తంగా విస్తరించబడ్డాయి. గినీ కోళ్లను దాదాపు 600 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ...
ఆంధ్రప్రదేశ్

యాంత్రీకరణ ద్వారా శ్రీ వరి సాగు పద్ధతి నారు పెంపకంలో మెళకువలు

మన రాష్ట్రంలో పండిస్తున్న పంటలలో వరి ప్రధానమైన పంట. దీనిని రైతులు సుమారు 25.04 లక్షల హెక్టారులలో సాగు చేయడం గమనార్హం. జీవనోపాధి కొరకు అధిక శాతం రైతాంగం వరి పంటను ...
తెలంగాణ

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో యూజీ కోర్సుల కౌన్సిలింగ్ ప్రారంభం

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన అగ్రికల్చర్, వెటర్నరీ, ఉద్యాన యూజీ కోర్సుల మొదటి విడత కౌన్సిలింగ్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ ...
తెలంగాణ

రైతు బిడ్డలకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటా

 ఈ నెల 19వ తేదీ నుంచి 23 వ తేదీ వరకూ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సు ల్లో ప్రవేశాల కోసం తొలి సంయుక్త కౌన్సిలింగ్.. మొదటి సారి గా ...
Thummala Nageswara Rao
తెలంగాణ

అగిన యూరియా దిగుమతులు – మంత్రి తుమ్మల

 ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది – మంత్రి తుమ్మల. రాష్ట్రానికి కేటాయించిన విధంగా యూరియాను సప్లై చేయాలి – మంత్రి తుమ్మల. ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి ఇంకనూ ...
ఆంధ్రప్రదేశ్

ఎరువుల సరఫరా పెరిగేలా ప్రణాళిక రూపొందించాలి

సొసైటీలు, మార్క్ ఫెడ్ లకు ఎరువుల‌ స‌ర‌ఫ‌రా ఆల‌స్యం అవ్వ‌కూడదు. వ్యవసాయ అధికారులను ఆదేశించిన వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఎరువుల కోసం స‌హాకార సంస్థల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ...

Posts navigation