జాతీయం
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఆహార పంటలను కొనుగోలు చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
Madhya Pradesh: దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మధ్యప్రదేశ్లోని శివరాజ్సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడానికి సామర్థ్యాన్ని బట్టి ...





















