ఆంధ్రప్రదేశ్

మోంధా తుఫాను ప్రభావం నేపథ్యంలో వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు

రాష్ట్రంలో వరి పంట పుష్పించే, పాలు పితికే, ధాన్యం గట్టిపడే మరియు కోత దశలో ఉంది. ఆలస్యంగా నాటిన పంటలు మొలక-మొగ్గ దశలో ఉంటాయి. • పుష్పించే దశలో వర్షం పడినప్పుడు, ...
తెలంగాణ

ఏడాదికి రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా కృషి చేయాలి – మంత్రి తుమ్మల

ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్ శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ...
Thummala Nageswara Rao
తెలంగాణ

రాష్ట్రంలో ఆయిల్ పామ్ కంపెనీల పనితీరు, కార్యకలాపాలపై – మంత్రి శ్రీ తుమ్మల సమీక్ష

ఈ రోజు సచివాలయంలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ కంపెనీల పనితీరు, కార్యకలాపాలపై వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉద్యానవన శాఖ ...
ఆంధ్రప్రదేశ్

లేగదూడల లో వచ్చు –అతిసారం- జాగ్రత్తలు- నివారణ

సాధారణంగా గేదెలు అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో ఎక్కువగా ఈన తాయి. శీతాకాలంలో గేదలు ఎక్కువ సంఖ్యలో ఎదకు వస్తాయి మరియు అవి కట్టడం తిరిగి పొరలడం వినడం అనేది కూడా ...
ఉద్యానశోభ

ప్లాస్టిక్ రహిత విశ్వవిద్యాలయంగా తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ, బిస్లెరీ మధ్య ప్లాస్టిక్ రీసైక్లింగ్ భాగస్వామ్యం: ప్లాస్టిక్ రహిత విశ్వవిద్యాలయంగా  ఉండడమే లక్ష్యం శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTGHU), ...
తెలంగాణ

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (PJTAU) వాక్ – ఇన్ – కౌన్సిలింగ్

ఈనెల 13వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో PJTAU – WSU (western sydney university) డ్యూయల్ డిగ్రీ కోర్సులకి మరియు NRI/NRI ప్రాయోజిత కోటా B.Sc(ఆనర్స్) అగ్రికల్చర్ ...
ఆంధ్రప్రదేశ్

కేంద్ర పరిశీలన బృందానికి రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి 

నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేయాలి. ఎకరానికి రూ.25వేలు నష్టపరిహారం అందించాలి కేంద్ర ప్రభుత్వ పరిశీలన  ప్రతినిధి బృందం పునాదిపాడు ప్రాంతంలో పర్యటించింది. మొంథా తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన ...
తెలంగాణ

జీవ వ్యర్ధాల నుంచి ఆరు గంటల్లో జీవ ఎరువులు 

 జీవ వ్యర్ధాల నుంచి ఆరు గంటల్లో జీవ ఎరువులు  వియత్నాం సంస్థతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక   అవగాహన ఒప్పందం హాజరు అయిన వియత్నాం డిప్యూటీ అంబాసిడర్ Tran Thanh ...
Minister Tummala Nageswara Rao
తెలంగాణ

యాసంగి సీజన్ కి సంబంధించిన ఎరువుల సరఫరాలపై మంత్రి సమీక్ష

యాసంగి సీజన్ కి సంబంధించిన ఎరువుల సరఫరాలపై రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపి గారు మాట్లాడుతూ. యాసంగి సీజన్ కోసం ...
ఉద్యానశోభ

మన టెర్రస్‌పైనే టేస్టీ క్యాప్సికం.. ఎలా పెంచాలో తెలుసుకోండి..!

బెల్ పెప్పర్ (Capsicum) అనేది రుచికరమైన, రంగురంగుల కూరగాయలలో ఒకటి. ఎరుపు, పచ్చ, పసుపు రకాలలో లభిస్తుంది. ఇది కేవలం వంటలో రుచి పెంచడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా లాభకరం. ...

Posts navigation