వార్తలు

డా. ఎం.ఎస్. స్వామినాథన్ జీవితంపై పుస్తకాన్ని విడుదల చేసిన కమల్ హాసన్

ప్రసిద్ధ నటుడు మరియు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఇటీవల డా. ఎం.ఎస్. స్వామినాథన్ జీవితం ఆధారంగా రాసిన పుస్తకం “M.S. Swaminathan – The Man Who Fed India” ...
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయం మరియు స్థిరమైన జీవనోపాధిని పెంపొందించడానికి నాబార్డ్ మరియు సిఇఇడబ్ల్యు చేతులు కలిపాయి

వాతావరణ-స్థిరమైన వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి, ఆకుపచ్చ గ్రామీణ ఫైనాన్సింగ్‌ను పెంచడానికి మరియు భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతటా స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడానికి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ...
ఆంధ్రప్రదేశ్

బ్లూడోర్ గ్లోబల్ సొల్యూషన్స్: ఎర్డెన్ అగ్రి తో పునరుత్పాదక వ్యవసాయానికి మార్గదర్శకత్వం

ప్రస్తావన: సాధారణ ప్లాస్టిక్ మల్చ్ వ్యవసాయంలో ఎక్కువగా వాడుతున్నారు, కానీ దాని వెనుక చాలా నష్టం దాగి ఉంది నేల నాణ్యత తగ్గిపోవడం, మైక్రోప్లాస్టిక్ కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం మరియు ...
ఆంధ్రప్రదేశ్

“మంచి ఆహారం కోసం చేతిలో చేయి వేసి – మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి ముందడుగు”

ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు. ఆహార భద్రత, పోషకాహారం, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిపై అవగాహన పెంచేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదిక. 2025లో ఆహార ...
ఆంధ్రప్రదేశ్

కొబ్బరిలో నర్సరీ పద్ధతులు మరియు నిర్వహణ

కొబ్బరి అనేది దీర్ఘకాల శాశ్వత పంట అందువల్ల, కొబ్బరి నాటడంలో అధిక జన్యు నాణ్యత కలిగిన మొక్కల ఎంపిక మరియు వాటి ఉపయోగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. భవిష్యత్ దిగుబడిని ...
ఆంధ్రప్రదేశ్

చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగామహిళలు

మన దేశం వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తున్నప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అదనపు విలువను జోడించండం, వ్యర్థాలను తగ్గించడం ఎంతో అవసరం. చిరుధాన్యాలు వంటి ఉత్పత్తులకు అదనపు విలువలు ...
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన పంటల ఉత్పత్తికి మల్చింగ్ ఒక వరం

వ్యవసాయంలో ఎప్పటి నుంచో రైతులు గడ్డి, ఎండుగడ్డి, ఎండు ఆకులు మరియు కొమ్మలు, రాళ్లు, రంపపు ధూళిని మట్టిలో తేమను కాపాడటానికి మరియు కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించడానికి ఉపయోగిస్తున్నారు. మెరుగైన ...
ఆంధ్రప్రదేశ్

ఆకర్షణీయమైన ఆంతురియం పూల సాగులో మెళకువలు

వాణిజ్యపరంగా ప్రపంచంలో 10 ముఖ్యమైన కట్ ఫ్లవర్ల లో ఆంతురియం ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇవి సతత హరిత, ఉష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువగా సాగుకు అనుకూలంగా ఉన్న మొక్కలు. తక్కువ ఉష్ణోగ్రతలు ...
తెలంగాణ

పాడి పంటల పెంపకానికి – కొత్త తరం రైతు రావాలి

ప్రస్తుతం 8.2 బిలియన్లలుగా ఉన్న ప్రపంచ జనాభా 2050 నాటికి 9.7 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. పెరుగుతున్న జనాభాకు కావలసిన ఆహార ఉత్పత్తి చేయడం, అందరికీ సమపోషకాలతో కూడిన   ఆహారం అందుబాటులో ...
తెలంగాణ

రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

ఈ రోజు రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా జాతీయ ఆహార భద్రతా పథకం లో మేలైన పప్పుదినుసుల వంగడాల విత్తనం పంపిణీ చేసిన మంత్రి తుమ్మల. • ఒక్కొక్క పథకాన్ని తిరిగి ...

Posts navigation