వార్తలు

రైతులకు గుడ్ న్యూస్..

0
telangana farmers

Minister Niranjan Reddy Clarify On Farm Loan Intrest త్వరలోనే పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి నియోజకవర్గంలోని మింటపల్లి గ్రామపంచాయితీలో పర్యటించిన మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంట రుణాలను విడుదల చేస్తామని అన్నారు. విడతల వారీగా వడ్డీతో సహా రుణమాఫీ చేస్తామని, ఏ ఒక్క రైతుకు కూడా బాకీ ఉండబోమని ఇదే మా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. Telangana Crop Loan Updates

Minister Niranjan Reddy

ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ( Telangana Double Bedroom Scheme ) హామీపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. సొంత జాగలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టుకోవడానికి త్వరలోనే ఉత్వరులు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు, రైతుల్ని కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రభుత్వం మాది అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయి. కానీ తెరాస ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇక భవిష్యత్తులోనూ తెరాస పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. Good News For Farmers

Leave Your Comments

ఇప్పటివరకు కేంద్రం కొన్న ధాన్యం ఎంత?

Previous article

ఈ- శ్రమ్ పథకం గూర్చి మీకు తెలుసా..

Next article

You may also like