ఆంధ్రప్రదేశ్

రైతులు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయ పంటల వైపు అడుగులు వేయాలి-మంత్రి తుమ్మల.

 పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి తుమ్మల. జిల్లాలలో ప్రజా ప్రతినిధుల చేత పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి శ్రీకారం. సేంద్రియ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆదాయం పెంచుకోవాలి. ...
ఆంధ్రప్రదేశ్

సపోటా సాగు–శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడి, రైతులకు స్థిరమైన ఆదాయం

పరిచయం :- సపోటా (చిక్కూ) ఒక ముఖ్యమైన ఉష్ణమండల పండ్ల పంట. దీని తీపి రుచి, పోషక విలువల కారణంగా దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ...
తెలంగాణ

యూరియా చౌక అని ఎక్కువ గా వాడకండి-వ్యవసాయ వర్సిటీ ఉప కులపతి ఆల్దాస్ జానయ్య

ఇటీవల వివిధ జిల్లాల్లో తాము సేకరించిన ప్రాధమిక సమాచారం ప్రకారం రాష్ట్రం లోని అధిక శాతం రైతాంగం వివిధ పంటల్లో శాస్త్రీయ అవసరానికి మించి 50 నుంచి 100 శాతం అధికం ...
తెలంగాణ

బెండకాయలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ చర్యలు

                బెండను ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు. మన దేశంలో వ్యాపార సరళిలో గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ...
తెలంగాణ

కందిలో స్టెరిలిటీ మొజాయిక్ తెగులు – యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో కంది పంటను వర్షాధారంగా పండిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా సాగు ...
తెలంగాణ

పాడి పంటల పెంపకానికి – కొత్త తరం రైతు రావాలి

ప్రస్తుతం 8.2 బిలియన్లలుగా ఉన్న ప్రపంచ జనాభా 2050 నాటికి 9.7 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. పెరుగుతున్న జనాభాకు కావలసిన ఆహార ఉత్పత్తి చేయడం, అందరికీ సమపోషకాలతో కూడిన   ఆహారం అందుబాటులో ...
తెలంగాణ

వానాకాలం కంది పంటలో “నిప్పింగ్” చేసే విధానం –  ప్రయోజనాలు

కంది మన తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. ప్రత్తి పంట వర్షాధారంగా జూలై 20 వరకు మాత్రమే విత్తుకోవడానికి సమయం ఉన్నందున, జూలై 20 ...
తెలంగాణ

Thummala Nageswara Rao: యూరియాను తక్షణమే సరఫరా చేయాలి..

పార్లమెంట్ లో కేంద్రమంత్రులు జెపి నడ్డా మరియు నిర్మలా సీతారామన్ కలిసిన మంత్రి తుమ్మల ఆగస్టు నెల కేటాయింపులు మరియు ఎప్రిల్ నుండి జులై వరకు ఏర్పడిన లోటు యూరియాను ఈ ...
ఉద్యానశోభ

ఆయిల్ పాం రైతులకు శుభవార్త – మంత్రి తుమ్మల

ఆయిల్ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ. 21000 చేరిందని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రూ. 8,500 పెరిగిందని ...
తెలంగాణ

సోయాబీన్ అదనపు కొనుగోళ్ళకు అనుమతి ఇస్తు ప్రభుత్వ ఆదేశాలు 

ముందుగా ప్రకటించిన దానికంటే 25000 మెట్రిక్ టన్నుల అదనపు సేకరణకు మంత్రి తుమ్మల ఆదేశాలు. ఈ వానాకాలం 2024 పంటకాలములో రాష్ట్ర ప్రభుత్వము, మార్క్ ఫెడ్ నోడల్ ఏజెన్సీ ద్వారా రైతుల ...

Posts navigation