ఆంధ్రప్రదేశ్

ఈరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు

పీఎం ప్రమాణ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని చంద్రబాబు సూచించారు. ఏపీలో యూరియా కొరత లేదు… అవసరమైతే డోర్ డెలివరీ చేద్దాం. నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ ...
ఆంధ్రప్రదేశ్

యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సాహకాలు

యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సాహకాలు. బస్తాకు రూ.800 ప్రొత్సాహకం రైతులకు ఇద్దాం. రాష్ట్రానికి కేంద్రమిచ్చే ప్రొత్సహాకాలను రైతులకే ఇద్దాం. సెంటు పట్టా తీసుకోవడానికి ముందుకురాని వారికి ప్రత్యామ్నాయం చూపండ నియోజకవర్గానికో ...
ఆంధ్రప్రదేశ్

వివిధ పంటలలో చెదల యాజమాన్య పద్ధతులు

చెద పురుగులు – రకాలు : తేనెటీగల లాగానే చెదపురుగుల్లో కూడా నాలుగు రకాలు ఉన్నాయి. రాణి, రాజు, పని చేసే చెదపురుగులు, సైనిక చెదపురుగులు ఉంటాయి. రాణి మరియు రాజు ...
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ తల్లిపాల వారోత్సవం – 2025 సందర్భంగా ప్రత్యేక కథనం

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి  అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యూనిసెఫ్),  వివిధ దేశాల  ఆరోగ్య మంత్రిత్వ  శాఖలు  మరియు పౌర సమాజం  భాగస్వామ్యంతో  ప్రతి సంవత్సరం  ఆగష్టు  మొదటి వారాన్ని  ...
ఆంధ్రప్రదేశ్

జీవన ఎరువులు వేద్దాం – భూసారాన్ని పెంచుకుందాం

వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందుల వాడకం నానాటికీ పెరుగుతుంది. దీని ప్రభావం వల్ల భూమిలోని సూక్ష్మజీవుల సంఖ్య తగ్గడమేకాకుండా భూమి యొక్క ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తుంది. ఈ ...
ఆంధ్రప్రదేశ్

అరటి సాగులో యాజమాన్య పద్ధతులు

ఉష్ణమండలంలో పండించే ముఖ్యమైన పండ్లలో అరటి ఒకటి. భారతదేశము అరటి పంట విస్తీర్ణంలోనూ, దిగుబడిలోనూ ప్రపంచంలో మొదటి స్థానాన్ని ఆక్రమించినది. ఆంధ్రరాష్ట్రంలో అరటి దాదాపు 99,372 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ, ...
ఆంధ్రప్రదేశ్

గినీ కోళ్ల పెంపకంలో మెళకువలు

గినీ కోళ్లు ఆఫ్రికన్ దేశానికి చెందినవి అయినా పరిస్థితులకు తగ్గట్టు జీవించే స్వభావం కలిగి ఉండటం వలన ప్రపంచ వ్యాప్తంగా విస్తరించబడ్డాయి. గినీ కోళ్లను దాదాపు 600 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ...
ఆంధ్రప్రదేశ్

యాంత్రీకరణ ద్వారా శ్రీ వరి సాగు పద్ధతి నారు పెంపకంలో మెళకువలు

మన రాష్ట్రంలో పండిస్తున్న పంటలలో వరి ప్రధానమైన పంట. దీనిని రైతులు సుమారు 25.04 లక్షల హెక్టారులలో సాగు చేయడం గమనార్హం. జీవనోపాధి కొరకు అధిక శాతం రైతాంగం వరి పంటను ...
ఆంధ్రప్రదేశ్

ఎరువుల సరఫరా పెరిగేలా ప్రణాళిక రూపొందించాలి

సొసైటీలు, మార్క్ ఫెడ్ లకు ఎరువుల‌ స‌ర‌ఫ‌రా ఆల‌స్యం అవ్వ‌కూడదు. వ్యవసాయ అధికారులను ఆదేశించిన వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఎరువుల కోసం స‌హాకార సంస్థల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ...

Posts navigation