ఆంధ్రప్రదేశ్

వరిలో మొలక శాతాన్ని నిర్ధారించు పద్ధతులు- ఆవశ్యకత

వ్యవసాయ పంటలలో అధిక దిగుబడి సాధించడానికి గల అనేక కారణాలలో మేలైన విత్తనం ఎన్నుకోవడం అత్యంత ప్రధానమైనది. అధిక దిగుబడులను సాధించాలంటే వ్యవసాయ పద్ధతిలో వివిధ అధునాతన పద్ధతులను అవలంభించడంతోపాటు నాణ్యమైన ...
తెలంగాణ

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు- మెరుగైన సాగు పద్ధతులపై అన్నదాతలకు అవగాహన

మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. మే నెల 5 న మొదలై జూన్ 13వ తేదీ వరకు ఆరు ...
తెలంగాణ

మామిడిలో పోషక విలువలు-ఆరోగ్య ప్రయోజనాలు

మామిడిపండు మన భారతదేశంలో మరియు దక్షిణ ఆసియా ఖండంలో పుట్టడం మనం గర్వపడవలసిన విషయం. మామిడి శాస్త్రీయ నామం మ్యాంగో ఫెరా ఇండికా. దీనిలో టెంక పెద్దగా ఉండడంతో దీనికి స్టోన్ ...
తెలంగాణ

పామ్ ఆయిల్ రైతులతో ముచ్చటించిన మంత్రులు

సిద్దిపేట జిల్లా, కొహెడ మండలం, సముద్రాల గ్రామంలో కోముర రెడ్డి పామ్ ఆయిల్ తోటను సందర్శించిన మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ కోమటిరెడ్డి ...
తెలంగాణ

ఇంటి పంటకు సేంద్రియ విత్తనం – “సీడ్‌బాస్కెట్ “

మేము ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి కారణం ఏమంటే, కూరగాయలు పెంచే విధానంలో అధికంగా పురుగుమందులు మరియు రసాయనాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని గ్రహించాం. ఈ విషపూరిత ...
ఆంధ్రప్రదేశ్

కొత్తగా పండ్ల తోటల పెంపకానికి భూసార పరీక్షలు

పండ్ల మొక్కలు వ్యవసాయ పంటల వలే కాకుండా ఏపుగా పెరిగి దృఢంగా ఉండి దీర్ఘకాలం దిగుబడిస్తాయి. ఈ మొక్కలు పొడవైన మరియు బలమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. అందుకే పండ్ల ...
ఆంధ్రప్రదేశ్

రైతులకు 90% రాయితీపై వేరుశనగ విత్తనాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ఖరీఫ్ పంట సీజన్‌ కోసం రైతులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్న, మధ్య తరహా రైతులకు 90% శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలను ...
తెలంగాణ

పంటనష్ట పరిహారం నిధుల విడుదల

     రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వాన మరియు అకాల వర్షాలకు పంట నష్టం సంభవించగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాను సారం వ్యవసాయ శాఖ వారు ...
తెలంగాణ

నిల్వ చేసే ధాన్యంలో జరిగే నష్టాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైతులు ఎంతో కష్టపడి, చెమటోడ్చి పంటను పండించడం జరుగు తుంది. కానీ ధాన్యాన్ని నిల్వ చేసా కరకరకాల పరిస్థితుల వలన, ధాన్యం నష్టపోవడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమైన కారణాలు… చీడపీడలు, ఎలుకలు, ...
ఆంధ్రప్రదేశ్

భూసార పరీక్షా ఫలితాలను తెలుసుకోవడం ఎలా ?

నేల ఉదజని సూచిక :- భూమి రసాయనిక స్థితిని, మొక్కలకు వివిధ పోషకాల అందుబాటును ఉదజని సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. మట్టి నమూనా ఉదజని సూచిక ఆధారంగా భూములను ఆమ్ల నేలలు, ...

Posts navigation