➤ నిన్న వడ్ల కుప్ప మీద తనువు చలించిన రైతు బీరయ్య కొడుకు రాజేందర్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పిన రేవంత్ రెడ్డి
➤ కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య 10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి వచ్చి గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే
➤ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి గ్రామానికి వెళ్లి బీరయ్య కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డి చేత ఫోన్ లో మాట్లాడించారు.
➤ ఈ సందర్భంగా బీరయ్య కొడుకు రాజేందర్ తో రేవంత్ రెడ్డి మాట్లాడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
➤ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
➤ రాష్ట్రంలో రైతులు అధైర్య పడవద్దు అని కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రైతుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : ధాన్యం కొనుగోలులో చీకటి ఒప్పందాలు ?
Leave Your Comments