ఆంధ్రప్రదేశ్
రైతులు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయ పంటల వైపు అడుగులు వేయాలి-మంత్రి తుమ్మల.
పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి తుమ్మల. జిల్లాలలో ప్రజా ప్రతినిధుల చేత పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి శ్రీకారం. సేంద్రియ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆదాయం పెంచుకోవాలి. ...













