తెలంగాణ

యూరియా చౌక అని ఎక్కువ గా వాడకండి-వ్యవసాయ వర్సిటీ ఉప కులపతి ఆల్దాస్ జానయ్య

ఇటీవల వివిధ జిల్లాల్లో తాము సేకరించిన ప్రాధమిక సమాచారం ప్రకారం రాష్ట్రం లోని అధిక శాతం రైతాంగం వివిధ పంటల్లో శాస్త్రీయ అవసరానికి మించి 50 నుంచి 100 శాతం అధికం ...
తెలంగాణ

తెలంగాణ రబీ సాగుకు యూరియా పై మంత్రి తుమ్మల కీలక నిర్ణయం

రబీకి సరిపడా యూరియా సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. • యూరియా నిల్వలను త్వరితగతిన తరలించేందుకు కేంద్ర రైల్వే, పోర్టుల మంత్రులకు లేఖలు రాసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ...
తెలంగాణ

విత్తన చట్టం 2025 భారత రైతాంగం శ్రేయస్సుకు బాటలు వేయాలి – మంత్రి తుమ్మల. 

ముసాయిదా విత్తన చట్టం 2025 లో రైతుల ప్రయోజనం దృష్ట్యా చేర్చవల్సిన/మార్చాల్సిన అంశాలపై తుది నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వం – మంత్రి తుమ్మల. ముసాయిదాలో బయో సేఫ్టీ వారసత్వ విత్తనాలకు ...
ఆంధ్రప్రదేశ్

మిర్చి పంటలో తెగుళ్లపై ఆరా – మంత్రి అచ్చెన్నాయుడు

మిర్చి పంటలో తెగుళ్లపై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి. పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ...
తెలంగాణ

డిసెంబర్ నెలలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌

డిసెంబర్ లో  గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 . తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా తెలంగాణ. వ్యవసాయ – 2047 అగ్రిచాప్టర్ నివేదిక ఉండాలి. ...
తెలంగాణ

కేంద్ర ముసాయిదా విత్తన బిల్లులపై రాష్ట్ర స్థాయి సమావేశం

కేంద్ర ముసాయిదా విత్తన బిల్లు 2025 పై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల .  రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించే ...
తెలంగాణ

తెలంగాణలో IFFCO నానో ఎరువుల విప్లవం: రైతుల అద్భుత విజయగాథ!

IFFCO నానో యూరియాకు అనూహ్య ఆదరణ: కేవలం ఒక్క వానాకాలం పంటలో 2.5 లక్షల నుంచి 7 లక్షల బాటిల్స్‌కు పెరిగిన వినియోగం! తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం వినూత్న మార్పుకు ...
Thummala Nageswara Rao
తెలంగాణ

రాష్ట్రంలో ఆయిల్ పామ్ కంపెనీల పనితీరు, కార్యకలాపాలపై – మంత్రి శ్రీ తుమ్మల సమీక్ష

ఈ రోజు సచివాలయంలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ కంపెనీల పనితీరు, కార్యకలాపాలపై వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉద్యానవన శాఖ ...
తెలంగాణ

రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

ఈ రోజు రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా జాతీయ ఆహార భద్రతా పథకం లో మేలైన పప్పుదినుసుల వంగడాల విత్తనం పంపిణీ చేసిన మంత్రి తుమ్మల. • ఒక్కొక్క పథకాన్ని తిరిగి ...
ఆంధ్రప్రదేశ్

ఎరువుల సరఫరా పెరిగేలా ప్రణాళిక రూపొందించాలి

సొసైటీలు, మార్క్ ఫెడ్ లకు ఎరువుల‌ స‌ర‌ఫ‌రా ఆల‌స్యం అవ్వ‌కూడదు. వ్యవసాయ అధికారులను ఆదేశించిన వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఎరువుల కోసం స‌హాకార సంస్థల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ...

Posts navigation