ఆంధ్రా వ్యవసాయం

చెరకు పంటలో బిందు సేద్యం ఆవశ్యకత

ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణాలోనూ, చెరకు పంటను సుమారు 1.70 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయడం వల్ల 142 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతుంది. చెరకు మనకు ముఖ్యమైన వాణిజ్య పంటగా ...
తెలంగాణ సేద్యం

ఆధునిక సేద్యంతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నరంగారెడ్డి రైతులు పాలిహౌస్‌లలో  సాగుకు “సై” అంటున్న బడుగులు

తరతరాలుగా, చారిత్రక భాగ్యనగర పౌరుల అవసరాల నిమిత్తం కూరగాయలు, పూలు, పండ్లు, పాలు ఇతర నిత్యజీవిత ఉత్పత్తులను పండించి, సేవలందిస్తున్న నగర పరిసర ప్రాంత జిల్లా రైతులు ప్రస్తుతం హరిత గృహాల్లో ...
తెలంగాణ సేద్యం

యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి గారు

ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయండి పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దం రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలి మినుముల కనీస మద్ధతు ధర ...
తెలంగాణ సేద్యం

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మార్కెటింగ్ మరియు ఉద్యాన శాఖ అధికారులు

పంటల మార్పిడి పెద్దఎత్తున జరుగుతున్నది. కావాల్సినన్ని విత్తనాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి పప్పు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు వేరుశనగ, పప్పుశనగ విత్తనాలు క్షేత్రస్థాయిలో తగినన్ని అందుబాటులో ఉన్నాయి గతంతో ...
Singireddy Niranjan Reddy
తెలంగాణ సేద్యం

టిష్యూకల్చర్ ల్యాబోరేటరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రూ.4.2 కోట్లతో జీడిమెట్లలో టిష్యూకల్చర్ ల్యాబ్ ప్రభుత్వరంగంలో రాష్ట్రంలో ఇది మొదటిది మొక్కల పెంపకం, ఉత్పత్తి, పునరుత్పత్తిలో ఇదొక విప్లవం విత్తన, పండ్ల, ఔషధ, సుగంధ ద్రవ్య, అటవీ, అలంకరణ వంటి ...
తెలంగాణ సేద్యం

భవిష్యత్ అంతా వ్యవసాయ రంగానిదే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

భవిష్యత్ అంతా వ్యవసాయ రంగానిదే వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఫార్మ్ కన్సల్టెంట్లుగా తయారు కావాలి అత్యధిక శాతం జనాభాకు ఉపాధి కల్పించే రంగం వ్యవసాయ రంగానిది తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నది నవనిర్మాణం ...
తెలంగాణ సేద్యం

పంట నష్టం, రుణమాఫీ, ఫసల్ భీమా యోజనపై సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కేంద్ర పంటల భీమా విధానం మారాలి . ఇన్సూరెన్స్ విషయంలో కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలి  ఫాం వైజ్  ఫార్మర్ వైజ్ ఇన్సూరెన్స్ విధానం మీద అధ్యయనం చేయాలి. గుండుగుత్తగా ఏరియా, ...
minister singireddy niranjan reddy about oraganic farming
తెలంగాణ సేద్యం

సేంద్రీయ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహంపై సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలి పంటలను సమతుల్యం చేయడంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలి పప్పుగింజలు, నూనె గింజలు వంటి పంటలను సమతుల్యం చేయాలి వ్యవసాయంలో సేంద్రీయ సాగును ...
తెలంగాణ సేద్యం

యాసంగి పంటల ప్రణాళికపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

యాసంగి పంటల ప్రణాళికపై కసరత్తు ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలి ? వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ? ఎంత విస్తీర్ణంలో వేయాలి ? ...
deputy high commissiner
తెలంగాణ సేద్యం

PJTSAU ను సందర్శించిన శ్రీలంక డిప్యూటీ హై కమీషనర్ డాక్టర్.డి .వెంకటేశ్వరన్ గారు

జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని (PJTSAU) బుధవారం డాక్టర్ డి. వెంకటేశ్వరన్ (Venkateswaran), శ్రీలంక డిప్యూటీ హై కమీషనర్, సందర్శించారు. రిజిస్ట్రార్, PJTSAU డాక్టర్ సుధీర్‌కుమార్ (Sudheer Kumar) మరియు ...

Posts navigation