యంత్రపరికరాలువార్తలు

ధాన్యం తూర్పార పట్టించడానికి ఎక్సకవేటర్..

0

ధాన్యాన్నికల్లాల వద్ద తూర్పార పట్టిద్దామంటే కూలీల కొరత.. ధాన్యాన్ని తూర్పార పట్టడానికి మెషీన్లు కరువు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన రైతులు కొమురయ్య, గంగాధర్ వినూత్నంగా ఆలోచించారు. ఆదివారం కల్లాల వద్ద వ్యవసాయ బావిలో ఉపయోగించే మోటారుకు ఫ్యాన్ అమర్చారు. ఎక్సకవేటర్ తో ధాన్యం పోస్తూ తూర్పార పట్టించారు. మొత్తం 150 క్వింటాళ్ల ధాన్యాన్ని తూర్పార పట్టడానికి రూ. 2000 వరకు ఖర్చు అయింది.

Leave Your Comments

రైతులు, వ్యవసాయ సిబ్బందితో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖాముఖి..

Previous article

చేపల పెంపకంతో అధిక లాభాలు..

Next article

You may also like