వార్తలు

PJTSAUలో ఘనంగా నిర్వహించిన మహాత్మాగాంధీ 152వ జయంతి..

0

జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతిని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వావిద్యాలయం(PJTSAU)లో ఘనంగా నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు పూలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్, విశ్వ విద్యాలయ ఉన్నతాధికారులు, భోదన, భోధనేతర సిబ్బంది కూడా మహాత్మునికి నివాళులు అర్పించారు.

Leave Your Comments

మిశ్రమ సాగుతో అధిక ఆదాయం పొందుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

Previous article

ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్ట్ ప్రీమియం క్వాలిటీ జోహా రకం రైస్‌ని ప్రోత్సహిస్తుంది..

Next article

You may also like