తెలంగాణ

15 వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు PJTAU గుర్తింపు పత్రాలు జారీ

 15 వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు PJTAU గుర్తింపు పత్రాలు జారీ. ఆకుకూరల సాగు కి రోబోల తోడ్పాటు. మానవ రహిత వ్యవసాయ లక్ష్యసాధనలో తొలి అడుగు. PJTAU పరిధిలోని అగ్రి ...
తెలంగాణ

రెండవ విడత సంయుక్త కౌన్సిలింగ్ -PJTSAU

ఈనెల 3, 4, 8, 9, 10 తేదీల్లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రెండవ విడత సంయుక్త కౌన్సిలింగ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ...
తెలంగాణ

వానాకాలం కంది పంటలో “నిప్పింగ్” చేసే విధానం –  ప్రయోజనాలు

కంది మన తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. ప్రత్తి పంట వర్షాధారంగా జూలై 20 వరకు మాత్రమే విత్తుకోవడానికి సమయం ఉన్నందున, జూలై 20 ...
తెలంగాణ

ప్రోట్రే లలో కూరగాయల నారు పెంపకం

మనదేశంలో కూరగాయల పెంపకం 11.24 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణలో, 212.91 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తితో ప్రపంచ దేశాలలో కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, ...
తెలంగాణ

PJTSAU మరియు ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలో డ్యూయల్ డిగ్రీ కోర్సులు

  “ఈనెల 30వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో NRI/NRI ప్రాయోజిత కోటా మరియు PJTAU – వెస్టర్న్ సిడ్ని యూనివర్సిటీల డ్యూయల్ డిగ్రీ కోర్సులకి వాక్ ఇన్ ...
తెలంగాణ

ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు : వ్యవసాయంలో నూతన ఒరవడి

  ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు : సేంద్రీయ వ్యవసాయంలో ఒక విప్లవం – తయారీ, ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు. సేంద్రీయ వ్యవసాయానికి ప్రాణం పోసే ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు : సమగ్ర ...
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ తల్లిపాల వారోత్సవం – 2025 సందర్భంగా ప్రత్యేక కథనం

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి  అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యూనిసెఫ్),  వివిధ దేశాల  ఆరోగ్య మంత్రిత్వ  శాఖలు  మరియు పౌర సమాజం  భాగస్వామ్యంతో  ప్రతి సంవత్సరం  ఆగష్టు  మొదటి వారాన్ని  ...
తెలంగాణ

పసుపు పంట తొలి దశలో ఆశించే  పురుగులు మరియు తెగుళ్ళు – సస్యరక్షణ చర్చలు..

ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో పసుపు పంటను సాగు చేస్తున్నారు. ఈ వానాకాలంలో వాతావరణంలోని మార్పులు, వర్షాల వలన పసుపు పంటలో చీడ, పీడలను  గుర్తించాము. కావున రైతులు పురుగులను మరియు ...
తెలంగాణ

Thummala Nageswara rao: తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల బహిరంగ లేఖ

తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో యురియా కొరత ఏర్పడిందంటూ లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం అసమర్థతతో ఇతర ...

Posts navigation