తెలంగాణ

వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవ వేడుకలలో భవిష్యత్తు హరిత తెలంగాణకు పెద్దలు చెప్పిన సూచనలు

‘‘పెద్దల మాట చద్ది మూట’’ అంటే పెద్ద వాళ్ళు ఏది చెప్పినా తమ అపార జీవితానుభవం రంగరించి చెప్తున్న మాటలను వేదవాక్కులా ఆచరిస్తే, ఆ మాటలు ఆదర్శ జీవనానికి హేతువు కాగలవు. ...
ఉద్యానశోభ

తీగ జాతి కూరగాయల్లో ఆశింతే తెగుళ్ళు

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20,041 హెక్టార్లలో 3,00,615 టన్నుల దిగుబడితో పందిరి కూరగాయలను సాగుచేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, సొర మరియు బూడిద గుమ్మడి ముఖ్యమైనవి. ...
ఉద్యానశోభ

ఉద్యాన పంటల్ని నష్టపరుస్తున్న నత్తలు వాటి నివారణా చర్యలు

నత్త అనేది గ్యాస్ట్రోపొడ తరగతికి చెందిన మొలస్కా జీవి దీని శరీరం మెత్తగా ఒక కవచం లాంటి షీల్‌ (కర్పరం) కలిగి ఉంటుంది. ఇవి తడిగా మరియు చిత్తడి నేలల్లో ఎక్కువగా ...
తెలంగాణ

మామిడి పూత దశలో ఈ జాగ్రత్తలు తీసుకోండి !

మామిడిని తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న పండ్లతోట. వేసవిలో నోరూరించే  మామిడి పండ్ల గురించి ఇప్పుడు ఎందుకు అని అంటారా..? చాలా మంది రైతులు పొరపాటు చేసేది ఇక్కడే… ! ...
ఆంధ్రప్రదేశ్

చలివల్ల యాసంగి వరి నారుమళ్లు సరిగా పెరగడం లేదా ?

చలికాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు చాల తక్కువగా ఉంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు చలి తీవ్రతవల్ల  వరి నారుమళ్లలో పెరుగుదల సరిగా ఉండదు. నారు ఎర్రబారి, ఎండిపోతుంటుంది. ...
చీడపీడల యాజమాన్యం

కందిలో వెర్రి, ఎండు తెగుళ్ల సమస్య – నివారణ

కంది పంట ఖరీఫ్ లో అధిక విస్తీర్ణంలో, రబీలో కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు .  ఈ పంట విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతోంది. కంది పంట ఎక్కువ ...
తెలంగాణ

PJTSAU వజ్రోత్సవ ఏర్పాట్లు

PJTSAU : వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు” రేపు, ఎల్లుండి జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, ...
తెలంగాణ

యాసంగి వరికి ప్రత్యామ్నాయంగా మినుము సాగు – రైతు విజయగాథ

వరి తర్వాత వరిని పండించటం వల్ల పంటల వైవిధ్యం దెబ్బతింటుంది. అలాగే నేల చౌడు బారి, నిస్సారంగా తయారవుతుంది. అలాగే రైతులందరూ వరి తర్వాత వరిని పెద్ద ఎత్తున పండించడం వల్ల ...
ఆంధ్రప్రదేశ్

వరి దుబ్బులు కాల్చితే దుష్పరిణామాలు… సమర్ధ వినియోగానికి సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో పండించే పంటల్లో వరి ప్రధానమైంది. గత కొద్ది కాలంగా రైతాంగం, కూలీల కొరత అధిగమించడానికి, ఖర్చు తగ్గించుకోవడానికి యంత్రాలతో వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఈ యంత్రాలు నేల ...
తెలంగాణ

సోయాబీన్ అదనపు కొనుగోళ్ళకు అనుమతి ఇస్తు ప్రభుత్వ ఆదేశాలు 

ముందుగా ప్రకటించిన దానికంటే 25000 మెట్రిక్ టన్నుల అదనపు సేకరణకు మంత్రి తుమ్మల ఆదేశాలు. ఈ వానాకాలం 2024 పంటకాలములో రాష్ట్ర ప్రభుత్వము, మార్క్ ఫెడ్ నోడల్ ఏజెన్సీ ద్వారా రైతుల ...

Posts navigation