వార్తలు

రైతులు, వ్యవసాయ సిబ్బందితో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖాముఖి..

0

రైతులు, వ్యవసాయ సిబ్బందితో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖాముఖి

–  “వానాకాలం సాగుకు సమాయాత్తం“పై మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు టీ శాట్ ఛానళ్లు వేదికగా ముఖాముఖి

– ముఖాముఖి కోసం సంప్రదించవలసిన నంబర్లు 040 – 23540326, 23540726

– టోల్ ఫ్రీ నంబర్ 1800 425 4039

– రైతుల సందేహాలకు సమాధానం చెప్పనున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, వ్యవసాయ, ఉద్యాన శాఖ వైస్ ఛాన్స్ లర్లు, శాస్త్రవేత్తల బృందం.

Leave Your Comments

పశుపోషణలో అధిక లాభాలు ఆర్జిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి ..

Previous article

ధాన్యం తూర్పార పట్టించడానికి ఎక్సకవేటర్..

Next article

You may also like