జాతీయం
Farmers Protest: ఛత్తీస్గఢ్ ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం
Farmers Protest: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కొనసాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొన్న రైతు శుక్రవారం మృతి చెందాడు. చనిపోయిన రైతు బరోడా గ్రామానికి చెందిన గిర్ధర్ పటేల్ అని చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లో ...




















