తెలంగాణ
PJTSAU: పీజేటీఎస్ఏయూలో మూడు రోజులపాటు జరగనున్న విస్తరణ విభాగం రాష్ట్రస్థాయి సదస్సు
PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం రాష్ట్రస్థాయి సదస్సు ఈరోజు రాజేంద్రనగర్ లోని ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఇది మూడు రోజులపాటు జరగనుంది. విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ...





















