తెలంగాణ

విత్తన చట్టం 2025 భారత రైతాంగం శ్రేయస్సుకు బాటలు వేయాలి – మంత్రి తుమ్మల. 

ముసాయిదా విత్తన చట్టం 2025 లో రైతుల ప్రయోజనం దృష్ట్యా చేర్చవల్సిన/మార్చాల్సిన అంశాలపై తుది నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వం – మంత్రి తుమ్మల. ముసాయిదాలో బయో సేఫ్టీ వారసత్వ విత్తనాలకు ...
ఆంధ్రప్రదేశ్

మిర్చి పంటలో తెగుళ్లపై ఆరా – మంత్రి అచ్చెన్నాయుడు

మిర్చి పంటలో తెగుళ్లపై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి. పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ...
ఆంధ్రప్రదేశ్

సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ కీటకాలను నివారించడంలో  “వేప యొక్క పాత్ర”

              వ్యవసాయ కీటకాల నియంత్రణలో వేపతో కూడిన పురుగుమందులు కీలక పాత్ర పోషించడం వల్ల అవి విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. సింథటిక్ పురుగుమందుల వాడకం ...
ఆంధ్రప్రదేశ్

చామంతి పూల సాగు

ప్రస్తుతం పూల తోటల వైపు మొక్కుచూపే రైతులకు శీతాకాలంలో సరైన ఆదాయాన్నిచ్చే పూల తోటగా చామంతి పంటను పరిగణించవచ్చు. తెలుగు రాష్ట్రాలలో వాణిజ్యపరంగా సాగులో ఉన్నఅతి ముఖ్యమైన పూల పంట చామంతి. ...
తెలంగాణ

కన్హా శాంతివనంలో మహాకిసాన్ మేళ – మంత్రి తుమ్మల

                 కన్హా శాంతివనం, రంగారెడ్డి జిల్లాలో ఆసియా పిజిపిఆర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగిన మహాకిసాన్ మేళ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ ...
తెలంగాణ

డిసెంబర్ నెలలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌

డిసెంబర్ లో  గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 . తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా తెలంగాణ. వ్యవసాయ – 2047 అగ్రిచాప్టర్ నివేదిక ఉండాలి. ...
తెలంగాణ

కేంద్ర ముసాయిదా విత్తన బిల్లులపై రాష్ట్ర స్థాయి సమావేశం

కేంద్ర ముసాయిదా విత్తన బిల్లు 2025 పై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల .  రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించే ...
ఆంధ్రప్రదేశ్

మైక్రో గ్రీన్స్ పెంపకం మరియు ఉపయోగాలు

 ఆరోగ్యంగా తినడం అనేది సరైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవడం, వంటలో నూనె, ఉప్పు, చక్కెర మొదలైనవాటిని తగ్గించడం మాత్రమే కాదు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా, సేంద్రీయంగా పండించిన ...
తెలంగాణ

బెండకాయలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ చర్యలు

                బెండను ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు. మన దేశంలో వ్యాపార సరళిలో గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ...

Posts navigation